Monday, May 26, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

సరిహద్దుల్లో రెండు పాయింట్ల దగ్గర భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం

Phaneendra by Phaneendra
Oct 25, 2024, 04:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో రెండు కీలక ప్రాంతాలైన దెమ్‌చోక్, దెప్సాంగ్ వద్ద మోహరించిన బలగాలను భారత్, చైనా ఉపసంహరించే ప్రక్రియ ప్రారంభమైంది.  

ఇరుపక్షాల మధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం భారత బలగాలు తమ సామగ్రిని ఆ రెండు ప్రదేశాల నుంచీ తరలిస్తున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ దగ్గర నాలుగేళ్ళుగా కొనసాగుతున్న సైనిక గస్తీ విషయంలో చైనాతో ఒప్పందం కుదిరిందని భారతదేశం అక్టోబర్ 21న ప్రకటించింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ సమానత్వం, పరస్పర భద్రత అనే నియమాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలూ ఏకాభిప్రాయం సాధించాయని చెప్పారు. నిరంతరం చర్చల ప్రక్రియ కొనసాగించడం వల్లనే పరిష్కారాలు లభిస్తాయనడానికి ఇది నిదర్శనమని హర్షం వ్యక్తంచేసారు. రక్షణ, దౌత్య స్థాయుల్లో జరిగిన చర్చల్లో స్థూలంగా ఏకాభిప్రాయం కుదిరిందని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 23 బుధవారం నాడు బ్రిక్స్ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్యా గస్తీ ఏర్పాట్ల గురించి ఒప్పందం కుదరడాన్ని స్వాగతించారు. సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరతలను నెలకొల్పడమే ప్రధానంగా ఉండాలని, ద్వైపాక్షిక సంబంధాలకు పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక కావాలనీ చెప్పారు. భారత-చైనా సంబంధాలు కేవలం ఇరుదేశాల ప్రజలకే కాక, ప్రపంచ శాంతి సుస్థిరత ప్రగతికి అత్యవసరమని ఆయన అన్నారు.

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దుల సమస్య 2020లో చైనా మిలటరీ చర్యలతో మొదలైంది. దాంతో ఇరుదేశాల మధ్యా ఉద్రిక్తతలు ముదిరాయి, ఇరుదేశాల సంబంధాలూ బాగా దెబ్బతిన్నాయి కూడా.

Tags: andhra today newsChinaDemchokDepsangEastern LaddakhFour Year StandoffIndiaLACLine of Actual ControlSLIDERTOP NEWSTroop Pullback
ShareTweetSendShare

Related News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్
general

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్
general

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత
general

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ
general

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత
general

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.