Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

సరిహద్దుల్లో రెండు పాయింట్ల దగ్గర భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం

Phaneendra by Phaneendra
Oct 25, 2024, 04:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో రెండు కీలక ప్రాంతాలైన దెమ్‌చోక్, దెప్సాంగ్ వద్ద మోహరించిన బలగాలను భారత్, చైనా ఉపసంహరించే ప్రక్రియ ప్రారంభమైంది.  

ఇరుపక్షాల మధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం భారత బలగాలు తమ సామగ్రిని ఆ రెండు ప్రదేశాల నుంచీ తరలిస్తున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ దగ్గర నాలుగేళ్ళుగా కొనసాగుతున్న సైనిక గస్తీ విషయంలో చైనాతో ఒప్పందం కుదిరిందని భారతదేశం అక్టోబర్ 21న ప్రకటించింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ సమానత్వం, పరస్పర భద్రత అనే నియమాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలూ ఏకాభిప్రాయం సాధించాయని చెప్పారు. నిరంతరం చర్చల ప్రక్రియ కొనసాగించడం వల్లనే పరిష్కారాలు లభిస్తాయనడానికి ఇది నిదర్శనమని హర్షం వ్యక్తంచేసారు. రక్షణ, దౌత్య స్థాయుల్లో జరిగిన చర్చల్లో స్థూలంగా ఏకాభిప్రాయం కుదిరిందని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 23 బుధవారం నాడు బ్రిక్స్ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్యా గస్తీ ఏర్పాట్ల గురించి ఒప్పందం కుదరడాన్ని స్వాగతించారు. సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరతలను నెలకొల్పడమే ప్రధానంగా ఉండాలని, ద్వైపాక్షిక సంబంధాలకు పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక కావాలనీ చెప్పారు. భారత-చైనా సంబంధాలు కేవలం ఇరుదేశాల ప్రజలకే కాక, ప్రపంచ శాంతి సుస్థిరత ప్రగతికి అత్యవసరమని ఆయన అన్నారు.

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దుల సమస్య 2020లో చైనా మిలటరీ చర్యలతో మొదలైంది. దాంతో ఇరుదేశాల మధ్యా ఉద్రిక్తతలు ముదిరాయి, ఇరుదేశాల సంబంధాలూ బాగా దెబ్బతిన్నాయి కూడా.

Tags: andhra today newsChinaDemchokDepsangEastern LaddakhFour Year StandoffIndiaLACLine of Actual ControlSLIDERTOP NEWSTroop Pullback
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు
general

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

జాతీయ

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు
general

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

general

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల
general

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.