Thursday, July 3, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

తిరుమల కాలినడక భక్తులకు టీటీడీ సూచనలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Oct 25, 2024, 02:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఇటీవల కాలంలో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు భక్తులు మరణించిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు మెట్ల మార్గంలో వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సూచించింది. వారికి ఏ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా టీటీడీ తెలిపింది.

మధుమేహం, హైబీపీ, గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు మెట్ల మార్గంలో రావద్దని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా మెట్ల మార్గాన్ని ఎంచుకోవద్దని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు వారి జబ్బులకు సంబంధించిన రోజువారీ మందులు వెంట తెచ్చుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

మెట్ల మార్గంలో తిరుమల చేరుకునే వారికి 1500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల వద్ద వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. తిరుమలలో అశ్విని ఆసుపత్రి 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసరంగా డయాలసిస్ అవసరం అయిన వారికి తిరుపతి స్విమ్స్‌లో వైద్యులను 24 గంటలూ అందుబాటులో ఉంచినట్లు అధికారులు ప్రకటించారు.

తిరుమల కొండలు సముద్రమట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉండటంతో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, మెట్లు ఎక్కే వారికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు గుర్తుచేశారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారు మెట్ల మార్గంలో రాకపోవడమే మంచిదని టీటీడీ తెలిపింది.

Tags: Lord BalajiSLIDERTIRUMALAtirumala divoteestirumala tirupati devastanamtirumala tirupati newsTOP NEWSTTD
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.