Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ, సాధారణ పౌరుల భద్రతకై పిలుపు

Phaneendra by Phaneendra
Oct 23, 2024, 12:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడానికి రష్యాలోని కజాన్ వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అక్కడ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులూ మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల గురించి చర్చించారు. పశ్చిమాసియాలో ఘర్షణలు నానాటికీ తీవ్రతరం అవుతుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసారు. దేశాల ఘర్షణల్లో సాధారణ పౌరులకు ఎలాంటి హానీ జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.  

ప్రధాని సమావేశాల వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు. ‘‘చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్త పరిస్థితులను నివారించుకోవాలని మోదీ స్పష్టం చేసారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి సామరస్యతలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. దానికోసం భారత్ ప్రయత్నించాలన్నారు. ఘర్షణ పడుతున్న ఇరుపక్షాలతోనూ భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తుచేసారు’’ అని మిశ్రీ చెప్పారు. అప్ఘానిస్తాన్‌లో పరిస్థితి గురించి కూడా వారిద్దరూ చర్చించారని వెల్లడించారు.

బ్రిక్స్, షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్‌ సంస్థల్లో ఇరాన్‌కు అవకాశం కల్పించడంలో భారత్ కీలకపాత్ర వహించిందని ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు. అదేవిధమైన పరస్పర సహకారాన్ని వివిధ వేదికల్లో పంచుకోవాలని నిర్ణయించారు. మోదీ, పెజెష్కియన్ చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరాన్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా పెజెష్కియన్ గెలిచాక వారిద్దరూ కలవడం ఇదే మొదటిసారి.

మోదీ, పెజెష్కియన్ ప్రధానంగా చాబహార్ ఓడరేవు, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ గురించి చర్చించారు. ఇవాళ భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జింపింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. 2020 గాల్వన్ ఘర్షణల తర్వాత ఇరుదేశాల అధినేతలూ ముఖాముఖి ద్వైపాక్షికంగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి కానుంది.

Tags: andhra today newsBRICS Summit 2024China President Xi JinpingIran PresidentKazan in RussiaMasoud PezeshkianPM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
general

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్
general

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్
general

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.