Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

ఈడీ ఉచ్చులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ

Phaneendra by Phaneendra
Oct 22, 2024, 10:42 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎంవివి సత్యనారాయణ మెడకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనకు సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై ఈడీ తాజాగా ప్రకటన చేసింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్టోబర్ 19న ఐదుచోట్ల సోదాలు చేసామని ఈడీ ప్రకటించింది.

ఎండాడలోని హయగ్రీవ ఫామ్స్ డెవలపర్స్‌కు  2008లో ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది. ఆ భూమిలో వృద్ధులు, అనాధలకు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. 2010లో ఆ భూమి కోసం హయగ్రీవ సంస్థ రూ.5.63 కోట్లు చెల్లించింది. రిజిస్ట్రేషన్ నాటికి ఆస్తి విలువ రూ.30కోట్ల పైనే ఉంది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.200కోట్లు పైగానే ఉంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీ మోసపూరితంగా ఆ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు పత్రాలతో బినామీ లావాదేవీలు నిర్వహించారు. 2021 నుంచీ ఆ భూమిని ప్లాట్లుగా విభజించి పలువురు వ్యక్తులకు తప్పుడు పత్రాలతో విక్రయించి రూ.150 కోట్లకు పైగా సంపాదించారు అని ఈడీ తమ ప్రకటనలో వెల్లడించింది.

ఈడీ సోదాల్లో 3వందలకు పైగా స్థిరాస్తుల విక్రయ దస్తావేజులు ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీ, వారి కుటుంబ సభ్యుల పేర్లమీద లభించాయి. ఇంకా బినామీ పట్టాదారు పాసుపుస్తకాలు, డిజిటల్ పరికరాలు, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ వెల్లడించింది.

Tags: andhra today newsed raidsEnforcement DirectorateMVV SatyanarayanaSLIDERTOP NEWSVisakhapatnam
ShareTweetSendShare

Related News

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.