Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

దేవాలయాలపై దాడులకు నిరసనగా నేడు తెలంగాణలో విహెచ్‌పి ఆందోళనలు

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం

Phaneendra by Phaneendra
Oct 19, 2024, 12:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించే విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది.

తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ ఇవాళ నిరసనలు, ఆందోళనలు చేపడతామని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ప్రకటించారు.

శరన్నవరాత్రుల సమయంలో హైదరాబాద్‌లో హిందూ దేవతా మూర్తులను ధ్వంసం చేసిన సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలపై హిందూ ధార్మిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేసాయి.

మొదటి సంఘటనలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దుర్గా పండాల్‌ను ధ్వంసం చేసారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఆకతాయి అని, అది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదనీ పోలీసులు ప్రకటించారు. ఆ వ్యక్తి ఆకలిగా ఉండడంతో ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి ప్రసాదాన్ని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు దుర్గాదేవి మూర్తిని ధ్వంసం చేసాడని పోలీసులు చెప్పుకొచ్చారు. పోలీసుల కథను హిందూ సంస్థలు కానీ, సామాన్య హిందువులు కానీ నమ్మలేదు. ఆ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రెండో సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడిలోకి ఒక ముస్లిం దుండగుడు అర్ధరాత్రి వేళ దూరాడు. అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని అది పడిపోయేవరకూ తంతూనే ఉన్నాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నాయకులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆ ముస్లిం వ్యక్తి దురాగతాన్ని తీవ్రంగా ఖండించారు. 

Tags: andhra today newsSecunderabad Mutyalamma TempleSLIDERTelanganaTemples VandalismTOP NEWSVHP protestViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.