Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు ఎప్పుడు?

బస్సులో టికెట్ కొని ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల

Phaneendra by Phaneendra
Oct 18, 2024, 01:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉచిత ప్రయాణం హామీని అమలుచేసిందని, ఆంధ్రలో ఎంతకాలం కావాలనీ ఆమె ప్రశ్నించారు.

షర్మిల విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు అంటూ కూటమి సర్కారును ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలంటూ చంద్రబాబుకు పోస్ట్‌కార్డు రాసారు.

ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, వారి ద్వారా నెలకు 300 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆ 300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం హామీ ఇచ్చారు, మిమ్మల్ని వారు గెలిపించారు. ఇప్పుడా మహిళల కోసం 300 కోట్లు ఖర్చు చేయలేరా? అని నిలదీసారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవే అని గుర్తుచేసిన షర్మిల, వాటిలో తక్కువ ఖర్చు అయ్యే పథకం ఉచిత ప్రయాణమే అన్నారు. అలాంటి పథకాన్ని సైతం అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా, ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? ఐదేళ్ళూ ఇలాగే కాలయాపన చేస్తారా? అని నిలదీసారు.

ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి పథకమని, దానివల్ల మహిళలకు భద్రత ఉంటుందనీ షర్మిల చెప్పారు. ఉచిత ప్రయాణం పథకాన్ని తక్షణమే అమలు చేయాలనీ, సూపర్‌సిక్స్‌లో ఇచ్చిన మిగతా హామీలనూ అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల హామీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు.

Tags: andhra today newsAP CMAPCC ChiefBus JourneyFree Bus Raid For WomenN Chandrababu NaiduPost Card MovementSharmila ReddySLIDERSuper SixTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా
general

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.