Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

తిరుమలలో పవన్ కళ్యాణ్ కుమార్తె డిక్లరేషన్

Phaneendra by Phaneendra
Oct 2, 2024, 11:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమల వచ్చిన పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆ సందర్భంగా పవన్ చిన్నకుమార్తె డిక్లరేషన్ సమర్పించింది.

సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజినేవాను వివాహం ఆడిన సంగతి తెలిసిందే. అన్నా క్రైస్తవ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆమె ద్వారా పుట్టిన కుమార్తె పొలెనా అంజన కూడా క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారు. తిరుపతి సంప్రదాయం ప్రకారం, క్రైస్తవురాలైన పొలెనా స్వామి దర్శనానికి వెళ్ళడానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వామి పట్ల విశ్వాసం, భక్తి శ్రద్ధలు ఉన్నందున దర్శనానికి వచ్చినట్లు ఆ డిక్లరేషన్‌లో వెల్లడించాలి. పొలెనా ఇంకా మైనర్ కావడంతో ఆమె తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసారు. ఆ సమయంలో పవన్ పెద్దకుమార్తె ఆద్య కూడా ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళతో పవన్ కళ్యాణ్ కనిపించడం ఇదే మొదటిసారి.

తిరుమల లడ్డూలో వాడే నేతిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు కొనసాగించిన దీక్ష ముగించడం కోసం గత రాత్రి ఆయన తిరుమల చేరుకున్నారు. నిన్న మంగళవారం సాయంత్రం గోవింద నామస్మరణ చేస్తూ కాలినడకన 3550 మెట్లు ఎక్కి తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం స్వామి దర్శనంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ముగిసింది.

లడ్డూ వివాదంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో తమ పార్టీ నాయకులు పూజలు చేస్తారని చెప్పారు. ఆ సందర్భంగా తాను తిరుమల వెళ్తానని ప్రకటించారు. అయితే క్రైస్తవ మతస్తుడైన వైఎస్ జగన్, స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ సమర్పించడం తప్పనిసరి అని తితిదే అధికారులు కోరారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేని జగన్, తిరుమల పర్యటననే రద్దు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుమార్తె డిక్లరేషన్ సమర్పించడం ఆసక్తికరంగా నిలిచింది.

Tags: 11 Day Deekshaandhra today newsAnna LezhnevaAP Deputy Chief Ministerpawan kalyanPawan Kalyan DaughterSLIDERTirumala Laddu ControversyTOP NEWSTTD DeclarationYS Jaganmohan Reddy
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.