Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ముడా స్కామ్: వివాదాస్పద ప్లాట్లు వెనక్కి ఇచ్చేస్తానన్న సీఎం భార్య

Phaneendra by Phaneendra
Oct 1, 2024, 06:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల కేటాయింపు కుంభకోణంలో ఇవాళ మరో మలుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి మైసూరులో తాము తీసుకున్న 14 వివాదాస్పద ప్లాట్లను వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటించారు. మైసూరులోని విజయనగర్ 3, 4 ఫేజ్‌లలో తనకు కేటాయించిన ప్లాట్లను వదులుకుంటామని ఆమె ముడా కమిషనర్‌కు లేఖ రాసారు.

తేదీ లేకుండా పార్వతీ సిద్దరామయ్య రాసిన లేఖ విస్తృత చర్చనీయాంశమైంది. ఆ లేఖలో పార్వతి ‘‘ముడా నాకు మంజూరు చేసిన 14 ప్లాట్ల ఒప్పందాలను రద్దు చేసుకోవడం ద్వారా ఆ పరిహార ప్లాట్లను వెనక్కు ఇచ్చేయాలని భావిస్తున్నాను. ఆ ప్లాట్ల యాజమాన్యాన్ని ముడాకు అప్పగించేస్తున్నాను. ఆ మేరకు అవసరమైన చర్యలను వీలైనంత త్వరగా తీసుకోండి’’ అని రాసుకొచ్చారు.

ముడా కేసు తన భర్తను రాజకీయ సంక్షోభంలోకి నెట్టేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్వతి వివరించారు. ‘‘నా భర్త గౌరవం, హుందాతనం, సౌకర్యం కంటె ఏ భూమి లేదా ఆస్తి నాకు ముఖ్యం కాదు. నాకు ఏ ఆస్తులూ కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఈ వివాదం వల్ల నా భర్త రాజకీయ జీవితానికి బురద అంటకూడదు’’ అని పార్వతి తన లేఖలో రాసారు.    

ఈ వివాదంలో వస్తున్న ఆరోపణలు తన మనసును తీవ్రంగా గాయపరిచాయని పార్వతి చెప్పుకొచ్చారు. తన భర్త ప్రతిష్ఠను కాపాడడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ముడా కేసులో అన్ని ఆరోపణలనూ విచారించడానికి నిశితంగా దర్యాప్తు చేయాలని ఆమె హైకోర్టును కోరారు.

తన భార్య నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని సిద్దరామయ్య చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు తప్పుడు కేసులతో తన కుటుంబాన్ని వివాదంలోకి లాగాయని సీఎం ఆరోపించారు. ఈ అన్యాయానికి తల వంచకుండా పోరాడాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. రాజకీయ కుట్రలతో ఆందోళన చెందిన తన భార్య ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ప్రతిపక్ష బీజేపీ నేత ఆర్ అశోక ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘మొదట అసలు తమకు ఏ సంబంధమూ లేదన్నవారు ఇప్పుడు నిజానికి లొంగిపోయారు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగి ఇచ్చేసినంత మాత్రాన వారి నేరం నేరం కాకపోతుందా?’’ అని అశోక ట్వీట్ చేసారు.

Tags: andhra today newsCM SiddaramaiahKarnatakaMUDA ScamParvathi SiddaramaiahSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.