Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

అస్సాంలో ఘర్‌వాపసీ: సనాతన ధర్మంలోకి తిరిగొచ్చిన రెజీనా బేగం

Phaneendra by Phaneendra
Sep 27, 2024, 06:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అస్సాంలో ఓ ముస్లిం యువతి సనాతన ధర్మంలోకి తిరిగొచ్చింది. ఇస్లాంను వదిలిపెట్టి ఘర్‌వాపసీ అయింది. నగావ్‌లోని శ్రీశ్రీ జఖలబంధ సత్రంలో ఆ కార్యక్రమం సెప్టెంబర్ 23 సోమవారం నాడు జరిగింది. అర్చన, పూజ తదితర హిందూ సంప్రదాయాలను పూర్తి చేసుకుని ఆ యువతి హిందువుగా మారింది.

శ్రీశ్రీ దామోదర్ దేవ్‌గురు అనే సాధు గురువు బోధనలు విన్న యువతి హిందూమతంలోకి మారాలని నిర్ణయించుకుంది. జఖలబంధ సత్రం అధికారి జుగల్‌ చంద్రదేవ్ గోస్వామి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను ఇప్పటివరకూ సుమారు 1100 మందికి హిందూమతంలోకి తిరిగి రావడానికి సహకరించినట్లు ఆయన చెప్పారు.

ఇప్పుడు ఘర్‌వాపసీ అయిన యువతి పేరు రెజీనా బేగమ్. ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రంగియా ఆమె స్వస్థలం. ‘‘ఆమె హిందువు కావాలనుకుంది. ఘర్‌వాపసీ కోసం నన్ను సంప్రదించింది. తను నా దగ్గరకు రాలేక నన్నే తన వద్దకు రమ్మని పిలుస్తూ ఫోన్ చేసింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఒక మిత్రుడితో కలిసి నేను ఆమెను రంగియా గ్రామంలో కలిసాను. ఆమెను హిందూధర్మంలోకి ఆహ్వానించాను’’ అని చెప్పారు.   

ఆ సందర్భంగా ముస్లిములు జుగల్ చంద్రదేవ్ గోస్వామిని వెంబడించారు. ‘‘మేము ఆ అమ్మాయిని కలవడానికి వస్తామని తెలుసుకున్న ముస్లిములు మమ్మల్ని వెంబడించారు. అదృష్టవశాత్తు మేము తప్పించుకోగలిగాం. తర్వాత నేను ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించింది. మాకు దారిలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని ఆమెకు చెప్పాను. తను కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొందని చెప్పింది. అందుకే తనను తన ఇంటిలోనే కలుసుకోవాలని చెప్పింది. నేను ఆమెకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పాను. న్యాయశాస్త్రంలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎక్కువ ఫార్మాలిటీస్ లేవని వివరించాను. ఆమె స్వచ్ఛందంగా అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే ఘర్‌వాపసీ ప్రక్రియ ప్రారంభించాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

అలా రెజీనా ఇస్లాం మతాన్ని వదిలి సనాతన ధర్మాన్ని ఆశ్రయించింది. ఆమె ఘర్‌వాపసీని చట్టబద్ధం చేస్తూ సత్రం అధికారులు సర్టిఫికెట్ జారీచేసారు.

Tags: andhra today newsAssamConversion into HinduismGhar WapsiNagaon DistrictRegina BegumSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.