Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

అనంతపురం రథం దగ్ధం ఘటన, హిందువుల ఆగ్రహం, దర్యాప్తుకు సీఎం ఆదేశం

Phaneendra by Phaneendra
Sep 24, 2024, 05:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన చెటు చేసుకుంది. గుర్తు తెలియని ఆగంతకులు ఉద్దేశపూర్వకంగానే రథాన్ని తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆ దుశ్చర్య పట్ల భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మతవిశ్వాసాల మీద ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడుల పరంపరలో ఇది కూడా ఒకటని మండిపడుతున్నారు.

ఆ సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హిందూ ఆలయాలు, సంబంధిత చిహ్నాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయడంపై ఆవేదన వ్యక్తం చేసారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఆ సంఘటన గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఆ విసయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. రథం దగ్ధానికి కారణమైన నేరస్తులను పట్టుకుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. రథం దగ్ధం వంటి చర్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను ప్రత్యక్షంగా గాయపరుస్తాయన్న ముఖ్యమంత్రి, ఆ ఘటనకు బాధ్యులను త్వరగా పట్టుకుని శిక్షించాలన్నారు.

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, అనంతపురం జిల్లాలోని దేవాలయంలో రథం దగ్ధం ఘటన రాష్ట్రంలో హిందువుల విశ్వాసాలపై పెరుగుతున్న దాడులకు సూచికగా నిలిచింది. ఆ ఘటనపై దర్యాప్తు జరిపి దోషులను త్వరగా పట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షం విమర్శిస్తోంది.

2020 సెప్టెంబర్‌లో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని 60 యేళ్ళనాటి చెక్క రథం అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమైపోయింది. అంతర్వేది గుడి ఆవరణలోనే ఉన్న రథం తెల్లవారుజాము సమయంలో మంటల్లో చిక్కి కాలి బూడిదైపోయింది. ఆ సంఘటన హిందువులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Tags: Anantapuram Districtandhra today newsCM N Chandrababu NaiduHanakanahal villageHindu Sentiments AssaultedHindus OutragedMiscreants HandProbe OrderedSLIDERTemple Chariot BurntTOP NEWS
ShareTweetSendShare

Related News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.