Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

రూ.175 కోట్ల దోపిడీకి పాల్పడ్డ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 29, 2024, 10:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఓ బ్యాంకు మేనేజర్ కమిషన్ కక్కుర్తి భారీ మోసానికి తెరలేచింది. హైదరాబాద్‌లోని షంషీర్ గంజ్ ఎస్‌బిఐ బ్యాంకులో గత వారం భారీ కుంభకోణం గుర్తించారు. రూ.175 కోట్ల నగదును బ్యాంకు నుంచి ఆరు కరెంటు ఖాతాలకు అక్కడ నుంచి దుబాయ్ తరలించినట్లు తేలింది. ఈ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ గాలి మధుబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.మరో నిందితుడు జిమ్ ట్రైనర్ సందీప్ శర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

షంషీర్‌గంజ్ స్టేట్ బ్యాంకు నుంచి ఈ నెల మూడో వారంలో రెండు రోజుల్లోనే రూ.175 కోట్ల నగదు ఆరు కరెంటు ఖాతాల నుంచి విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు సైబర్ పోలీసులకు (cyber crime) ఫిర్యాదు చేశారు. ఆగష్టు 24న సైబర్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు దొంగలు బయటపడ్డారు.

నిరుపేదలకు కమిషన్ ఆశ చూపి, షంషీర్‌గంజ్ బ్యాంకు మేనేజర్ సహకారంతో కరెంటు ఖాతాలు ప్రారంభించారు. ఆ వెంటనే నిందితులు ఆ ఖాతాల చెక్ బుక్కులు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు సొమ్మును కరెంటు ఖాతాలకు అక్కడ నుంచి హవాలా మార్గాల ద్వారా దుబాయ్ తరలించారు. మరికొంత క్రిప్టో కరెన్సీ కొనుగోలు ద్వారా తరలించినట్లు సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది.

బ్యాంకు మేనేజర్ గాలి మధుబాబు సహకారంతోనే ఈ కుంభకోణం జరగడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి దుబాయ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 12 మంది నిందితులను గుర్తించారు. వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Tags: crime newsCyber CrimeSLIDERstate bank manager arrestTOP NEWSts crime
ShareTweetSendShare

Related News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.