Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

కృష్ణాష్టమి అమ్మకాల విలువ రూ.25వేల కోట్ల పైమాటే

Phaneendra by Phaneendra
Aug 27, 2024, 04:21 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాపారాలు పెద్దస్థాయిలో జరిగాయి. ఆ రోజు జరిగిన వాణిజ్య కార్యకలాపాల విలువ రూ.25వేల కోట్ల కంటె ఎక్కువేనని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ – సీఏఐటీ వెల్లడించింది. పండుగల సమయాల్లో ప్రజల కొనుగోళ్ళు ఎంతలా పెరుగుతాయన్న విషయాన్ని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. సంవత్సరంలో ఎక్కువ వ్యాపారం జరిగే సమయాల్లో కృష్ణాష్టమి ఒకటని తేలింది.

చాందినీచౌక్ ఎంపీ, సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ దీనిగురించి వివరించారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండుగల్లో కృష్ణాష్టమి ప్రధానమైనది. ఆ పండుగ సందర్భంగా పెద్దస్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి పూలు, పండ్లు, మిఠాయిలు, దుస్తులు, అలంకరణ సామగ్రి, పాలు, పెరుగు, వెన్న, డ్రై-ఫ్రూట్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. పండుగల వేళ జరిగే ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ విశ్లేషించారు.

కృష్ణాష్టమి ఈ యేడాది ఆగస్టు 26న వచ్చింది. ఆ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. గుడులను, ఇళ్ళను పూలు, దీపాలతో అలంకరిస్తారు. భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయాలను సందర్శించారు. ఉట్టికొట్టడం వంటి పలు రకాల వేడుకల్లో పాలు పంచుకున్నారు. పండుగ వేడుకలు కొన్నిచోట్ల ఆధునిక శోభ సంతరించుకున్నాయి. డిజిటల్  శకటాలు ఏర్పాటు చేసారు. కృష్ణుడితో సెల్ఫీ తీసుకునే పాయింట్లు వెలిసాయి.

కృష్ణాష్టమికి ఎనిమిది రోజుల ముందు, అంటే శ్రావణ పూర్ణిమ రాఖీ పర్వదినం నాడు దేశవ్యాప్తంగా 12వేల కోట్ల వ్యాపారం జరిగిందని సీఏఐటీ అంచనా వేసింది.

Tags: andhra today newsCAITConfederation of All India TradersFestive SalesKrishna JanmashthamiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’
general

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?
general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం
general

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.