Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

వయనాడ్‌లో సహాయక చర్యలకు యూపీ సర్కారు రూ.10కోట్ల విరాళం

Phaneendra by Phaneendra
Aug 27, 2024, 12:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇటీవల ప్రకృతివిలయానికి గురైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో సహాయ పునరావాస చర్యలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. ఆ విషయాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను స్వయంగా ఆయనే సహాయం అర్ధించారు.

గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు యోగి ఆదిత్యనాథ్ లేఖ రాసారు. అందులో, కొండచరియలు విరిగిపడడం వల్ల బాధితులైన కేరళ ప్రజలకు తమ ప్రభుత్వం, యూపీ ప్రజల తరఫున సానుభూతి వ్యక్తం చేసారు. కేరళ ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యకలాపాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10కోట్లు విరాళంగా అందజేస్తోందని ఆ లేఖలో యోగి ఆదిత్యనాథ్ రాసారు. ఈ కష్టకాలంలో కేరళ ప్రజలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.    

ఈ యేడాది జులై 30న వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు తీవ్ర విధ్వంసం కలగజేసాయి. ప్రత్యేకించి ముండక్కై, చూరళ్‌మల గ్రామాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. 231మంది చనిపోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కనీసం 119మంది ఆచూకీ తెలియలేదు. ఆ విధ్వంసం వేలాదిమంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రాణ, ధన నష్టంతో వేల కుటుంబాలు నాశనమైపోయాయి.

వయనాడ్ విలయంతో కుదేలైపోయిన కేరళకు దేశం అంతటినుంచీ సహాయం అందుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.20కోట్లు ఆర్ధిక సహాయం అందించింది. ఆంధ్రప్రదేశ్ రూ.10కోట్లు, తమిళనాడు రూ.5కోట్లు సహాయం అందజేసాయి. మహారాష్ట్ర రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్ళు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది.

Tags: andhra today newsFinancial AidKeralaRelief and RehabilitationSLIDERTOP NEWSUttar PradeshWayanad Calamity
ShareTweetSendShare

Related News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.