Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా!

Phaneendra by Phaneendra
Aug 10, 2024, 04:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. 65ఏళ్ళ ఒబేదుల్ హసన్ దేశాధ్యక్షుడు మొహమ్మద్ హుసేన్‌తో సంప్రదించి ఆ తర్వాత రాజీనామా చేస్తారని సమాచారం.

సీజే ఒబేదుల్ హసన్ సుప్రీంకోర్టు రెండు డివిజన్ల న్యాయమూర్తులతోనూ ఫుల్‌ కోర్ట్ మీటింగ్‌కు పిలిచారు. దాన్ని ఆందోళనకారులు న్యాయమూర్తుల కుట్రగా అనుమానిస్తూ హైకోర్టును చుట్టుముట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణం గద్దె దిగాలంటూ నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు.

ఆ నేపథ్యంలో ఫుల్‌ కోర్ట్‌ సమావేశాన్ని సీజే వాయిదా వేసారు. తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

ఒబేదుల్ హసన్ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతేడాదే నియమితులయ్యారు. తాజాగా పదవీ చ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్‌హసీనాకు విధేయుడిగా ఆయనకు పేరుంది. ఆందోళనకారులు ఆయనకు రాజీనామా చేయడదానికి ఒక్క గంట సమయం ఇచ్చారు.

బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ రవూఫ్ తాలూక్దార్ కూడా రాజీనామా చేసారు. కానీ ఆ పదవి ప్రాధాన్యత దృష్ట్యా ఆయన రాజీనామాను ఆమోదించలేదని ఆర్ధికవాఖ సలహాదారు సలేవుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. కొద్దిరోజుల ముందు బంగ్లాదేశ్ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్లు నలుగురు రాజీనామా చేసారు. సుమారు 4వందల మంది బ్యాంకు అధికారులు వారిపై అవినీతి ఆరోపణలు చేయడంతో వారు పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది.

విద్యార్ధుల ఆందోళనగా మొదలై, షేక్ హసీనా దేశం వదిలిపెట్టిపోయిన కొద్దిగంటల్లోనే అరాచకశక్తుల చేతిలో పడిన ఉద్యమం ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంగా మారింది. 

Tags: andhra today newsBangladeshBangladesh ViolenceChief Justice ResignationReservations IssueSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.