Thursday, June 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలు విడుదల చేసిన కశ్మీర్ పోలీసులు

ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల నగదు బహుమతి

Phaneendra by Phaneendra
Aug 10, 2024, 02:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కథువా జిల్లా కొండప్రాంతాల్లోని మట్టి ఇళ్ళలో కనిపించిన నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేసారు. వారి గురించి విశ్వసనీయమైన సమాచారం చెప్పినవారికి రూ.20 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

జులై 8న మాఛేడీ అటవీ ప్రాంతంలో భారతసైన్యం పెట్రోల్ పార్టీ మీద ఉగ్రవాదులు దాడి చేసారు. ఆ దాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి పాల్పడినవారు పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదసంస్థకు షాడో గ్రూప్ అయిన కశ్మీర్ టైగర్స్. వారు కొన్నాళ్ళ క్రితం భారత భూభాగంలోకి చొరబడ్డారు. వారికోసం ఎంత గాలించినా వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.  

కథువా పోలీసులు ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఆ ఉగ్రవాదుల రేఖాచిత్రాలను విడుదల చేసారు. వారు ఆఖరిసారిగా మల్హర్, బానీ, సేజ్‌ధర్ అడవుల్లోని ‘ఢోక్’ అని పిలిచే మట్టి ఇళ్ళలో కనిపించారని వెల్లడించారు. ఒక్కొక్క ఉగ్రవాది మీదా రూ.5లక్షల నగదు బహుమతి ప్రకటించారు. కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారం ఇచ్చినవారికి, ఆ సమాచారానికి తగినట్లుగా బహుమతి ఇస్తామని కూడా వెల్లడించారు.

జులై 8 దాడి తర్వాత జులై 15న దోడా జిల్లా దేసా అటవీ ప్రాంతంలో మరో గుంపు ఉగ్రవాదులు మరో దాడి చేసారు. ఆ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

దోడా జిల్లా పోలీసులు కూడా ఉగ్రవాదుల రేఖాచిత్రాలు విడుదల చేసారు. ఒక్కొక్కరిపైనా రూ.5లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

అంతకుముందు జూన్ 9న రియాసీ జిల్లాలో శివ్‌ఖోరీ దేవాలయానికి వెళ్ళివస్తున్నభక్తుల బృందంపై ఉగ్రవాదులు దాడి చేసారు. ఏడుగురు భక్తులు సహా తొమ్మిది మందిని బలితీసుకున్నారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఇంకా దొరకలేదు.

Tags: andhra today newsJammu Kashmir PoliceKathua DistrictSketches ReleasedSLIDERTerrorist AttackTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం
general

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?
general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా
general

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం
general

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’
general

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.