Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్

బాధితులకు అండగా నిలవాలని ప్రపంచానికి పిలుపు

Phaneendra by Phaneendra
Aug 10, 2024, 09:56 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీ మతాలవారిపై జరుగుతున్న హింసాకాండ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మారణకాండను తీవ్రంగా ఖండించింది.

‘‘లక్ష్యం చేసుకుని హత్యలు చేయడం, లూటీలు, దహనాలు, హిందువులు సహా ఇతర మైనారిటీ మతాల వారి మహిళలపై అత్యాచారాలు, బంగ్లాదేశ్‌లోని హిందూ మందిరాలను ధ్వంసం చేయడం సహించరానివి’’ అని ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళె అన్నారు.

‘‘ఆ దేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అటువంటి దురాగతాలను తక్షణం నిలిపివేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధితుల ధనమానప్రాణాలను కాపాడడానికి సరైన ఏర్పాట్లు చేయాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని చెప్పారు.

ఈ సంక్లిష్ట సమయంలో బంగ్లాదేశ్‌లో హత్యలు, అత్యాచారాలకు గురవుతున్న బాధితులకు సంఘీభావంగా నిలవాలని ప్రపంచదేశాల ప్రజలు, భారతదేశంలోని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేసారు.

‘‘పొరుగున ఉన్న మిత్రదేశంగా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు తదితరుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.

అంతకుముందు, ఆగస్టు 6న విశ్వహిందూపరిషద్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ విచిత్రమైన అనిశ్చితి, హింసాకాండ, అరాచకంలో ఇరుక్కుపోయిందని ఆందోళన వ్యక్తం చేసారు. షేక్ హసీనా ప్రభుత్వం రాజీనామా చేయడం, ఆమె దేశం వదిలిపెట్టేయడం జరిగాక తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలిచింది.

‘‘ఈ కొద్దిరోజుల్లోనూ బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, సిక్కులు ఇతర మైనారిటీల ఇళ్ళు, గుళ్ళు, వ్యాపార స్థలాలను దోచుకున్నారు, ధ్వంసం చేసారు. హింసాకాండ, ఆటవిక దాడులకు గురికాని జిల్లా ఒక్కటి కూడా బంగ్లాదేశ్‌లో మిగల్లేదు’’ అని అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తంచేసారు.

‘‘ఈ సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణ, వారి మానవహక్కుల పరిరక్షణ కోసం ప్రపంచ ప్రజలు సమర్థమైన కార్యాచరణతో ముందుకు రావాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.

Tags: andhra today newsAttacks on HindusBangladeshBangladesh ViolenceCall for ActionRSSSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.