Thursday, May 29, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

స్టాక్ మార్కెట్లు క్రాష్ : రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరి

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 5, 2024, 04:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయాలు స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ సూచీలు, ముగింపు సమయానికి కూడా పెద్దగా కోలుకోలేదు. ఉదయం ప్రారంభంలోనే 2600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ముగిసే సమయానికి 360 పాయింట్లు రికవరీ అయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్
2222 పాయింట్లు నష్టపోయి 78759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 నష్టంతో 24055 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 ఇండెక్సులో నెస్లే, హెచ్‌యూఎల్ మాత్రమే లాభాలార్జించాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్,ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఐసిఐసిఐ, మారుతీ, ఇన్ఫోసిస్ కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు 75.35 అమెరికా డాలర్లకు చేరింది.బంగారం ధర 2465 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

అమెరికాలో ఉద్యోగ కల్పన రిపోర్టు ప్రతికూలంగా రావడంతో మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. జులైలో కనీసం 2 లక్షల ఉద్యోగాల కల్పనకుగాను కేవలం లక్షా 14 వేలు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయనే వార్తలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయి. ఇప్పటికే అధిక ధరల వద్ద ఉన్న స్టాక్స్ కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు.

Tags: andhratoday business newsblack daybse sensex crashnse crashSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్
general

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం
general

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్
general

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని
general

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.