Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

కార్గిల్ అమరవీరులకు కుటుంబసభ్యుల నివాళులు

Phaneendra by Phaneendra
Jul 26, 2024, 10:21 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25ఏళ్ళు అయిన సందర్భంగా దేశం ఇవాళ విజయ్‌దివస్ రజతోత్సవం జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ఆనాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలు వారికి నివాళులు అర్పించాయి. ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ స్మారకం దగ్గర ఆ కార్యక్రమం ఈ ఉదయం జరిగింది.

ఆ కార్యక్రమంలో పాల్గొన్న పరమవీరచక్ర పురస్కార గ్రహీత మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, ‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజవాన్లను చూసి దేశప్రజలు గర్వపడుతున్నారు. ఆ వీరయోధులకు నివాళులర్పించడం కోసం మేమంతా ఇక్కడకు వచ్చాం’’ అని చెప్పారు.

సుబేదార్ మేజర్ ఆర్‌టి రయాస్ అహ్మద్ మాట్లాడుతూ ‘‘కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించడానికి మేం గత మూడేళ్ళుగా వస్తున్నాం. మన ఆర్మీ రోజురోజుకూ బలోపేతం అవుతోంది. 25వ విజయ్‌దివస్ సందర్భంగా, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులందరినీ తలచుకుంటున్నాం. ప్రధాని మోదీ ఇవాళ ఇక్కడకు రానుండడం సైనిక బలగాల నైతికస్థైర్యాన్ని మరింత పెంచుతుంది’’ అన్నారు.

ఇండియన్ నేవీకి చెందిన సీనియర్ అధికారి అనంత్ జోషి ‘‘కార్గిల్ యుద్ధంలో 527మంది భారత సైనికులు మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసారు. వారంతా యువకులే, ఎంతో భవిష్యత్తు ఉన్నవారే. వారినుంచి ఇవాళ్టి తరం ఎంతో నేర్చుకోవాలి’’ అన్నారు.

పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్నవారిని మొదట చూసి, ఆ సమాచారాన్ని భారత సైన్యానికి అందించిన వ్యక్తి తాషీ నాంగ్యాల్. ‘‘ఆ సమయంలో నేను ఆరుగురు వ్యక్తులను బైనాక్యులర్స్‌తో చూసాను. నాకు కనిపించిన విషయాన్ని మన సైన్యానికి చెందిన పంజాబ్ యూనిట్‌కు తెలియజేసాను’’ అని చెప్పారు.

ఇవాళ ద్రాస్‌లోని కార్గిల్ స్మారకం దగ్గర జరిగే 25వ విజయ్‌దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. దాంతో ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు.

1999 జులై 26న భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరిట పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న వారి సైనికులు, ఉగ్రవాదులతో యుద్ధం చేసి, పాక్ ఆక్రమించిన, వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన, మన భూభాగాలను మళ్ళీ సాధించుకోగలిగింది.

Tags: 25 AnniversaryDrasKargilKargil MemorialPM Narendra ModiSLIDERTOP NEWSVijay Diwas
ShareTweetSendShare

Related News

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.