Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు లక్షన్నర కోట్లు

Phaneendra by Phaneendra
Jul 23, 2024, 02:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో పరిశోధనలు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉందని ఆమె వెల్లడించారు.  

వ్యవసాయరంగంలో ప్రత్యేకించి పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి, నిల్వసౌకర్యాలు, మార్కెటింగ్ సదుపాయాలు పెంచడంలో పరిశోధనలు, అభివృద్ధి చేయడానికి గణనీయంగా నిధులు సమకూరుస్తామని మంత్రి ప్రకటించారు. ఆవ, వేరుసెనగ, నువ్వుల, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమే తమ లక్ష్యమని మంత్రి ప్రకటించారు.

కూరగాయల సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రధాన వినియోగ కేంద్రాలకు చేరువలో కూరగాయలను ఉత్పత్తి చేసే పెద్దస్థాయి క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి బడ్జెట్ ప్రతిపాదిస్తోందని చెప్పారు.

రైతులు, వారి భూములను సమగ్రంగా కవర్ చేయడం కోసం వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మూడేళ్ళ ప్రణాళికను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ యేడాది ఆ పద్ధతిలో దేశంలోని 400 జిల్లాల్లో ఖరీఫ్ పంటను డిజిటల్ సర్వే చేస్తామని వెల్లడించారు. తద్వారా దేశంలోని ఆరు కోట్లమంది రైతులు, వారి పొలాల వివరాలను రైతు-భూమి రిజిస్ట్రీల్లో నమోదు చేస్తామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తామన్నారు.   

రొయ్యల సాగు, ఎగుమతులకు కావలసిన న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డ్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేస్తామని మంత్రి చెప్పారు. సహకార రంగాన్ని క్రమబద్ధంగా బలోపేతం చేసేందుకు కొత్త జాతీయ సహకార విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పెద్దస్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచుతామన్నారు.

Tags: agricultureAllied Sectorsfinance ministerNirmala SitaramanSLIDERTOP NEWSUnion Budget
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.