Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

 బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు

Phaneendra by Phaneendra
Jul 23, 2024, 01:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండి, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని  తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

‘‘ఆభరణాలకు వినియోగించే లోహాల దేశీయ అదనపు విలువను పెంచడానికి బంగారం, వెండి మీద కస్టమ్స్ సుంకాన్ని 6శాతానికీ, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని 6.4శాతానికీ తగ్గించాలని ప్రతిపాదిస్తున్నాను’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

‘‘ఇతర లోహాల్లో స్టీల్, రాగి ముఖ్యమైనవి. వాటి తయారీ ఖరీదును తగ్గించేందుకు ఫెర్రో నికెల్, బ్లిస్టర్ కాపర్ మీద కనీస కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తాం. ఫెర్రస్ స్క్రాప్, నికెల్ క్యాథోడ్ మీద కూడా కనీస కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తాం. కాపర్ స్క్రాప్ మీద కనీస కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతంగా ఉంచుతాం’’ అని నిర్మల వివరించారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకముంచి మూడోసారి గెలిపించినందుకు ప్రజలకు నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలియజేసారు. మా విధానాలపై నమ్మకముంచి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు. మతం, కులం, లింగం, వయసుతో సంబంధం లేకుండా భారతీయులందరి ఆకాంక్షలను, జీవితాశయాలనూ నెరవేర్చుకోడంలో సహాయపడడదానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం’’ అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆశించినదానికంటె మెరుగైన పనితీరు కనిపించినప్పటికీ విధానపరమైన అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ‘‘పెంచేసిన ఆస్తుల విలువలు, రాజకీయ అనిశ్చితులు, రవాణా సమస్యల వల్ల అభివృద్ధికి ఇంకా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణంలో ఒడుదొడుకులూ అలాగే ఉన్నాయి’’ అని మంత్రి చెప్పారు. అయినప్పటికీ భారతదేశపు ఆర్థికాభివృద్ధి రాబోయే సంవత్సరాల్లోనూ గణనీయంగా పెరుగుతూనే ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు.

‘‘దేశపు ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయిలోనే కొనసాగుతోంది. 4శాతం లక్ష్యం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ప్రధాన ద్రవ్యోల్బణం 3.1శాతం ఉంది. నిల్వ ఉండని వస్తువులు మార్కెట్‌కు తగినంతగా సరఫరా కచ్చితంగా అయేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు.   

వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచేందుకు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగల వెరైటీలను అభివృద్ధి చేసేందుకూ వీలుగా వ్యవసాయ పరిశోధనలపై సమగ్ర సమీక్ష చేపడతామని మంత్రి చెప్పారు. అటువంటి పరిశోధనలపై ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నిపుణులతో పర్యవేక్షణ చేపడతామన్నారు. రెండు రంగాల నుంచీ నిధుల సమీకరణ జరుగుతుందని వివరించారు.

Tags: Agricultural ResearchBudget Speechcustoms dutyfinance ministerNirmala SitaramanOrnamental MetalsParliamentSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.