Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

 బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు

Phaneendra by Phaneendra
Jul 23, 2024, 01:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండి, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని  తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

‘‘ఆభరణాలకు వినియోగించే లోహాల దేశీయ అదనపు విలువను పెంచడానికి బంగారం, వెండి మీద కస్టమ్స్ సుంకాన్ని 6శాతానికీ, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని 6.4శాతానికీ తగ్గించాలని ప్రతిపాదిస్తున్నాను’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

‘‘ఇతర లోహాల్లో స్టీల్, రాగి ముఖ్యమైనవి. వాటి తయారీ ఖరీదును తగ్గించేందుకు ఫెర్రో నికెల్, బ్లిస్టర్ కాపర్ మీద కనీస కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తాం. ఫెర్రస్ స్క్రాప్, నికెల్ క్యాథోడ్ మీద కూడా కనీస కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తాం. కాపర్ స్క్రాప్ మీద కనీస కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతంగా ఉంచుతాం’’ అని నిర్మల వివరించారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకముంచి మూడోసారి గెలిపించినందుకు ప్రజలకు నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలియజేసారు. మా విధానాలపై నమ్మకముంచి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు. మతం, కులం, లింగం, వయసుతో సంబంధం లేకుండా భారతీయులందరి ఆకాంక్షలను, జీవితాశయాలనూ నెరవేర్చుకోడంలో సహాయపడడదానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం’’ అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆశించినదానికంటె మెరుగైన పనితీరు కనిపించినప్పటికీ విధానపరమైన అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ‘‘పెంచేసిన ఆస్తుల విలువలు, రాజకీయ అనిశ్చితులు, రవాణా సమస్యల వల్ల అభివృద్ధికి ఇంకా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణంలో ఒడుదొడుకులూ అలాగే ఉన్నాయి’’ అని మంత్రి చెప్పారు. అయినప్పటికీ భారతదేశపు ఆర్థికాభివృద్ధి రాబోయే సంవత్సరాల్లోనూ గణనీయంగా పెరుగుతూనే ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు.

‘‘దేశపు ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయిలోనే కొనసాగుతోంది. 4శాతం లక్ష్యం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ప్రధాన ద్రవ్యోల్బణం 3.1శాతం ఉంది. నిల్వ ఉండని వస్తువులు మార్కెట్‌కు తగినంతగా సరఫరా కచ్చితంగా అయేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు.   

వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచేందుకు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగల వెరైటీలను అభివృద్ధి చేసేందుకూ వీలుగా వ్యవసాయ పరిశోధనలపై సమగ్ర సమీక్ష చేపడతామని మంత్రి చెప్పారు. అటువంటి పరిశోధనలపై ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నిపుణులతో పర్యవేక్షణ చేపడతామన్నారు. రెండు రంగాల నుంచీ నిధుల సమీకరణ జరుగుతుందని వివరించారు.

Tags: Agricultural ResearchBudget Speechcustoms dutyfinance ministerNirmala SitaramanOrnamental MetalsParliamentSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.