Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ముస్లిం స్త్రీలకు భరణం: సుప్రీం తీర్పును సవాల్ చేస్తామన్న పర్సనల్ లా బోర్డ్

Phaneendra by Phaneendra
Jul 15, 2024, 04:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విడాకులైన ముస్లిం మహిళలకు భరణం చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పును అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సవాల్ చేయనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ‘షరియా’కు వ్యతిరేకమంటూ, ఆ తీర్పును వెనక్కి తీసుకునేలా చేయగల దారులను వెతుకుతున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది.   

‘‘అనుమతించబడిన అన్ని పనులలోనూ అత్యంత జుగుప్సాకరమైన పని అల్లా సమక్షంలో విడాకులు తీసుకోవడమే. కాబట్టి వీలున్నంత వరకూ వివాహాన్ని రక్షించుకోడానికి సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలి, ఆ మేరకు కురాన్‌లో ప్రస్తావించిన ఎన్నో నిబంధనలను పాటించాలి. అయితే వివాహ జీవితం చాలా కష్టంగా మారితే, మానవాళి మంచి కోసమే విడాకులను పరిష్కారంగా చూడాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, బాధాకరమైన బంధం నుంచి బైటపడిన మహిళలకు మరిన్ని సమస్యలు కలగజేస్తుంది’’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటించింది.   

సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోడానికి చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా సాధ్యం కాగల అన్ని మార్గాలనూ అనుసరించి నిర్ణయం తీసుకోడానికి ఎఐఎంపిఎల్‌బి తమ సంస్థ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రహ్మానీకి అధికారం ఇచ్చింది.  

‘‘పెళ్ళి అనేదే ఉనికిలో లేకుండా పోయాక మాజీ భార్యల మనోవర్తికి పురుషుడిని బాధ్యుడిని చేయడం తార్కికంగా సరైనది కాదు’’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వ్యాఖ్యానించింది.

ఆ బోర్డు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదించిన యూనిఫాం సివిల్ కోడ్‌ను కూడా సవాల్ చేయాలని నిర్ణయించింది. ప్రార్థనాస్థలాల చట్టాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని భావిస్తోంది. అలాగే, ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలనీ, ఇజ్రాయెల్ చెరబట్టిన వారిని వదిలేయాలని ఆ దేశాన్ని కోరాలనీ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ నిర్ణయించింది.

Tags: AIMPLBMaintenance for Divorced WomenSharia LawSLIDERSupreme Court VerdictTOP NEWS
ShareTweetSendShare

Related News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.