Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసమైనా భారత క్రికెట్ టీం పాకిస్తాన్ వెళ్ళబోదు

Phaneendra by Phaneendra
Jul 12, 2024, 11:07 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళబోదని తెలుస్తోంది. తాము ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీని కోరే అవకాశముంది.
2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్‌లో నిర్వహిస్తారు. అయితే ఇరు దేశాల మధ్యా సంబంధాలు సరిగ్గా లేనందున 2008 ఆసియా కప్ సమయం నుంచీ భారతదేశం పాకిస్తాన్‌లో క్రికెట్ టోర్నమెంట్లు ఆడడం లేదు.
2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి వరకూ భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక సీరీసే రెండు దేశాల మధ్యా నేరుగా జరిగిన ఆఖరి ద్వైపాక్షిక సీరీస్. అప్పటినుంచీ భారత్, పాక్ దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే తలపడుతున్నాయి. ఇరుదేశాల మధ్యా సంబంధాలు బాగులేనందున ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత బృందాన్ని అన్ని మ్యాచ్‌లూ ఒకే నగరంలో ఆడవలసిందిగా ప్రతిపాదించింది. అలా ఆడడానికి లాహోర్ నగరాన్ని సూచించినట్లు సమాచారం. అయితే ఆ ప్రతిపాదనకు భారతదేశం నిరాకరించినట్లు తెలుస్తోంది.
బీసీసీఐలోని ఒక కీలక అధికారి ‘‘భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడడానికి పాకిస్తాన్ వెళ్ళబోదు. భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీకి చెబుతాం’’ అని వెల్లడించారు.
మే నెలలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అనుమతిస్తేనే భారత బృందాన్ని పాకిస్తాన్‌కు పంపిస్తామని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ అయినా సరే, భారత ప్రభుత్వ నిర్ణయం మేరకే మన జట్టు ఆడుతుందని స్పష్టం చేసారు.
గతేడాది ఆసియాకప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారత్ ఆ దేశానికి వెళ్ళలేదు. అప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ బోర్డ్ హైబ్రిడ్ విధానాన్ని అవలంబించింది. మన దేశం ఆడవలసిన మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరిసారి 2017లో నిర్వహించారు. అప్పుడు పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది.

Tags: BCCIcricketICC Champions TrophyIndia TeamPakistanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.