Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

ప్రియురాలి తల్లిదండ్రులను హతమార్చిన యువకుడు

Phaneendra by Phaneendra
Jul 11, 2024, 10:50 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తను ప్రేమించిన యువతి కుటుంబంపై దాడి చేసాడు. ఆ దాడిలో యువతి తల్లిదండ్రులు చనిపోయారు. యువతి, ఆమె సోదరుడు గాయపడ్డారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… బానోతు శ్రీనివాస్, సుగుణ దంపతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో నివాసముంటున్నారు. వారికి ఒక కుమార్తె దీపిక, కుమారుడు మదన్‌లాల్. గత నవంబర్‌లో దీపికను గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే యువకుడు ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ యేడాది జనవరిలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఇరువర్గాలకూ కౌన్సిలింగ్ చేసి, దీపికను తన తల్లిదండ్రులతో వెనక్కు పంపించేసారు. దీపిక ఇంట్లోనే ఉంటూ హన్మకొండలో డిగ్రీ రెండో యేడాది చదువుతోంది.

దీపిక తల్లిదండ్రులు ఇటీవల ఆమెకు పెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ విషయం నాగరాజుకు కొద్దిరోజుల క్రితం తెలిసింది. దాంతో గత అర్ధరాత్రి (బుధవారం) దాటాక అతను దీపిక ఇంట్లోకి చొరబడ్డాడు. తనతో తెచ్చిన తల్వార్‌తో దాడి చేసాడు. ఆ ఘటనలో తల్లి సుగుణ అక్కడికక్కడే మరణించింది.

విషయం తెలిసిన పోలీసులు దీపిక, ఆమె తండ్రి, సోదరుణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తండ్రి శ్రీనివాస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స జరుగుతోంది.

నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా తండాలో బందోబస్తు నిర్వహించారు.

Tags: crime newsLove AffairMurder of girl's parentsSLIDERTelanganaTOP NEWSWarangal district
ShareTweetSendShare

Related News

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.