Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

‘ప్రపంచానికి భారత్ ఇచ్చింది బుద్ధుణ్ణి, యుద్ధాన్ని కాదు’

Phaneendra by Phaneendra
Jul 11, 2024, 10:28 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశం ఎప్పుడూ శాంతికాముక దేశమే తప్ప యుద్ధపిపాసి కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి భారతదేశం బుద్ధుణ్ణి ఇచ్చింది తప్ప యుద్ధాన్ని కాదని ఆయన చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని వియన్నాలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు.

ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో మోదీ, ప్రపంచదేశాలు ఇప్పుడు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. భారతదేశపు ఆలోచనలను, ఆచరణలనూ నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటైన భారత్, వేలయేళ్ళుగా తమ విజ్ఞానాన్నీ, నైపుణ్యాన్నీ ప్రపంచంతో పంచుకుంటోందని గుర్తు చేసారు. శాంతిని ప్రచారం చేస్తోంది తప్ప యుద్ధాన్ని కాదని మోదీ వివరించారు. ప్రపంచం ఇప్పుడు మన దేశాన్ని ‘విశ్వబంధు’గా భావిస్తుండడం భారతీయులకు గర్వకారణమన్నారు.

వియన్నాలో 30వేలమందికి పైగా ప్రవాస భారతీయులు ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్ట్రియాతో భారత్ దౌత్యసంబంధాలు మొదలై 75ఏళ్ళు గడిచిన సందర్భంగా ఆ దేశంతో భారత్ అనుబంధాన్ని మోదీ వివరించారు. ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి.

ఆ సమావేశంలో మోదీ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. 2047 నాటికి దేశం స్వాతంత్ర్యం సాధించి వందేళ్ళవుతుందని, అప్పటికి భారత్‌ను అభివృద్ధి సాధించిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వివరించారు. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదగడానికి ఇంకెంతో కాలం పట్టదని మోదీ విశ్వాసం వ్యక్తం చేసారు.

మోదీ ప్రసంగ సమయంలో భారతీయులు వందేమాతరం, భారత్‌మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఆ సమావేశంతో ప్రధాని మూడు రోజుల రెండు దేశాల విదేశీ పర్యటన ముగిసింది. అనంతరం మోదీ భారత్‌కు బయల్దేరారు.

Tags: Austria TourIndian DiasporaPM Narendra ModiRussia Austria TourSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
general

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్
general

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్
general

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.