Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

అర్ధరాత్రి ఆపరేషన్: ఆరుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి జంప్

Phaneendra by Phaneendra
Jul 5, 2024, 11:16 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన బిఆర్ఎస్ పార్టీకి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత కూడా పార్టీ నుంచి నాయకులు వలసబాట పడుతూనే ఉన్నారు. సీనియర్ నేత కే కేశవరావు కాంగ్రెస్‌లోకి చేరి రెండ్రోజులైనా గడవకముందే పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కేసీఆర్ కారు దిగి రేవంత్ రెడ్డి హస్తం అందుకున్నారు.

గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భారత రాష్ట్ర సమితికి చెందిన దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ అనే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా ఈ ప్రక్రియ సాగిపోయింది. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి గురువారం రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో భేటీ అయ్యారు. రాత్రి 11.30 సమయంలో వారు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే రాష్ట్ర మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీనుంచి హైదరాబాద్ స్వగృహానికి చేరుకున్న మరికొంత సేపటికే ఈ కార్యక్రమం పూర్తయింది.

బుధవారం నాడు బిఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే కేశవరావు, గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఇంకా రెండేళ్ళ పదవీ కాలం ఉన్నా, ఆ పదవి బిఆర్ఎస్‌లో ఉండగా వచ్చినందున రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.  

40మంది సభ్యుల తెలంగాణ శాసనమండలిలో బిఆర్ఎస్ పరిస్థితి దిగజారుతోంది. కొన్నాళ్ళ క్రితమే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. వారు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాలె యాదయ్య. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరారు.

Tags: BRS MLCs join CongressCM Revanth ReddyDeepa Das MunshiK Chandrasekhar RaoSLIDERTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.