Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

దళిత యువకుడిపై ముస్లిముల దాడి, కులం పేరుతో దూషణ

Phaneendra by Phaneendra
Jul 1, 2024, 05:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహారాష్ట్రలోని పుణేలో ఒక హిందూ దళిత యువకుడిపై ముస్లిములు మూకుమ్మడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాతంగ కులానికి చెందిన 19ఏళ్ళ యువకుడిపై ముగ్గురు ముస్లిం యువకులు, ఒక హిందూ యువకుడు కత్తితో దాడి చేసారు. అతన్ని కులం పేరుతో దూషించారు. ఆ సంఘటన జూన్ 27న జరిగింది.

పుణే సిటీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఎజాజ్ షేక్, అఫ్రిదీ షేక్, సాదిక్ షేక్, ఉమేష్ భండారీ అనే నలుగురు యువకులపై కేసు నమోదు చేసారు. 26వ తేదీ అర్ధరాత్రి దాటాక 1.10 గంటల సమయంలో ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు.

ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం… బాధితుడు పుణేలోని లోహియానగర్ ప్రాంతానికి చెందినవాడు. బంధువుల ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వెడుతుండగా, దారిలో నిందితులు ఎదురయ్యారు. వారు గంగధా ప్రాంతంలో బాధితుడిపై దాడి చేసారు. బాధితుడు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను ఆటోతో గుద్దేసారు.

అఫ్రిదీ అనే వ్యక్తిపై బాధితుడి సోదరుడు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తమపై తప్పుడు ఫిర్యాదు చేసాడని ఆరోపిస్తూ నిందితుడు, సహనిందితులు బాధితుణ్ణి కులం పేరుతో తీవ్రంగా దూషించారు. అఫ్రిదీ తన బండిలో దాచి ఉంచిన కత్తి బైటకు తీసి, దానితో బాధితుడిపై దాడి చేసాడు.  బాధితుడు అక్కడినుంచి పారిపోయి ప్రాణాలు రక్షించుకోడానికి ప్రయత్నించాడు. అయినా నిందితులు అతన్ని వదలకుండా అనుసరించారు. అఫ్రిదీ మరోసారి బాధితుడి తలపై కత్తితో కొట్టాడు. ఆ క్రమంలో బాధితుడికి చిన్నగాయాలయ్యాయి.

సహనిందితులు బాధితుడి మీదకు గాజుసీసాలు విసిరారు. వారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితుడు ఆ ప్రాంతంలోని తన స్నేహితుడి  ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరూ కలిసి బిబ్వేవాడి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసారు.

బాధితుడికి తీవ్రగాయాలు అవడంతో అతన్ని ససూన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతనికి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. బాధితుడిపై ఎందుకు దాడి చేసారన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

పుణే లోహియానగర్‌లోనే కొద్దిరోజుల క్రితం ఇటువంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. జూన్ 24న ఖడక్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో అక్షయ్ అనే హిందూ దళిత యువకుడిపై 9మంది ముస్లిం యువకులు దాడి చేసారు. అక్షయ్ బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నందున అతన్ని లక్ష్యం చేసుకుని దాడి చేసారు. ఆ సంఘటనలో అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దళిత యాక్టివిస్టు అయిన అక్షయ్, స్థానికంగా ముస్లిముల ఆగడాల గురించి బహిరంగంగా విమర్శలు చేస్తుండేవాడు. దాంతో అతమీద దాడికి పాల్పడ్డారు. ఆ సంఘటనలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Tags: Hindu Dalit YouthMaharashtraMuslims attackPUNESLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.