Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

ఎమర్జెన్సీ: భారత రాజ్యాంగంపై ఇందిరాగాంధీ దాడి

Phaneendra by Phaneendra
Jun 25, 2024, 04:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత రాజ్యాంగానికి ఇప్పటివరకూ చేసిన సవరణలు అన్నింటిలోనూ అత్యంత సమగ్రమైన సవరణ 1976లో చేసిన 42వ సవరణ. అందుకే ఆ చట్టాన్ని మినీ రాజ్యాంగం అని కూడా వ్యవహరిస్తారు. స్వరణ్‌సింగ్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి 42వ సవరణ చేసింది. ఆ సవరణ రాజ్యాంగ ప్రవేశికను, రాజ్యాంగంలోని 40 అధికరణాలను, ఏడవ షెడ్యూలును సవరించింది. రాజ్యాంగానికి 14 కొత్త అధికరణాలను, రెండు కొత్తభాగాలనూ జోడించింది.

 

ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థలపై దాడి

n  ఏ దశలోనూ, ఏ ప్రాతిపదికనా న్యాయ పరిశీలన అన్నదే లేకుండా రాజ్యాంగ సవరణలు చేసారు

n  కొన్ని చట్టాలను సవాల్ చేయడానికి అవకాశమే లేకుండా చేసారు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ పొందే హక్కు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు వంటి ప్రాథమిక హక్కులు ఉండే రాజ్యాంగంలోని మూడవ భాగం ఆధారంగా ఆ చట్టాలకు మినహాయింపు ఇచ్చారు.

n  సుప్రీంకోర్టుకు, హైకోర్టులకూ ఉన్న న్యాయసమీక్షా అధికారాన్ని, రిట్ జ్యూరిస్‌డిక్షన్‌ని తొలగించారు.

n  అధికరణం 14, 19 లేదా 31ని ఉల్లంఘించిన ప్రాతిపదికన దేశసూత్రాల అమలు కోసం చేసిన చట్టాలను కోర్టులు ‘చెల్లుబాటు కావు’ అని నిర్ణయించలేవు.  

n  జాతి వ్యతిరేక కార్యకలాపాలతో వ్యవహరించడం కోసం చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారాలు ఇచ్చారు. అటువంటి చట్టాలకు, ప్రాధమిక హక్కుల కంటె ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

n  భారత ప్రభుత్వపు వ్యవహారాల్లో సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రాష్ట్రపతి నియమాలు రూపొందించాలని కోర్టు ఆదేశించజాలదు.

n  ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు దాని వ్యవధిని ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచవచ్చు.

n  దేశంలో ఎక్కడినుంచి అయినా జాతీయ అత్యవసర పరిస్థితిని బహిరంగంగా ప్రకటించవచ్చు

n  మూడు కొత్త ఆదేశ సూత్రాలను పొందుపరిచారు: సమన్యాయం-ఉచిత న్యాయసహాయం అందించడం, పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం, పర్యావరణం-అడవులు-జంతుజీవాల రక్షణ.  

n  పౌరులు చేయవలసిన ప్రాథమిక విధులను వెల్లడించే పార్ట్ 4ఎ భాగాన్ని జోడించారు.

 

పార్లమెంటు, రాష్ట్ర శాసనాలు

n  మంత్రివర్గం సలహా సూచనలకు రాష్ట్రపతి కట్టుబడి ఉండేలా చేసారు.

n  లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఐదు నుంచి ఆరు ఏళ్ళకు పెంచారు.

n  పార్లమెంటులోనూ, రాష్ట్రాల శాసనసభల్లోనూ కోరం ఆవశ్యకతను తొలగించారు.

n  పార్లమెంటు సభ్యులు, కమిటీల హక్కులు, ప్రాధమ్యాలను ఎప్పటికప్పుడు నిర్ణయించుకునే అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టింది.

n  1971 జనాభా ప్రాతిపదికన లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని స్థానాల సంఖ్యను 2001 వరకూ యథాతథంగా ఉంచేసింది.

 

ఏడవ షెడ్యూలు సవరణ

n  కేంద్రప్రభుత్వ సాయుధ బలగాలను ఏదైనా రాష్ట్రంలో మోహరించడం, వాటి అధికారాలు, బాధ్యతలు అనే అంశాన్ని కేంద్ర జాబితాలో జోడించారు.

n  విద్య; అడవులు; వన్యప్రాణుల రక్షణ; తూనికలు-కొలతలు; సుప్రీంకోర్టు, హైకోర్టులు మినహా మిగతా అన్ని న్యాయస్థానాల ఏర్పాటు, నిర్వహణ, సంబంధిత వ్యవహారాలు – అనే ఐదు అంశాలను రాష్ట్రాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చారు.

n  జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు

 

ఇతర మార్పులు

n  రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్టు, సెక్యులర్, సమగ్రత అనే మూడు కొత్త పదాలు చేర్చారు

n  శాంతిభద్రతలు క్షీణించిన పరిస్థితిలో ఏ రాష్ట్రంలోనైనా సాయుధ బలగాలను మోహరించడానికి కేంద్రానికి అధికారం కట్టబెట్టారు

n   ఎవరైనా ప్రభుత్వోద్యోగిపై విచారణ జరిగి, జరిమానా విధించినప్పుడు అతనికి వాదించుకునే అవకాశం లేకుండా చేసి క్రమశిక్షణా చర్యల ప్రక్రియను కుదించారు.

n  నిర్వహణ, తదితర వ్యవహారాలకు ట్రిబ్యునళ్ళ ఏర్పాటు కోసం రాజ్యాంగంలో 14ఎ భాగాన్ని జోడించారు.

n  అఖిల భారత జ్యుడీషియల్ సర్వీసు కోసం అవకాశం కల్పించారు.

Tags: 42nd Amendment7th ScheduleConstitution of IndiaConstitutional RemediesemergencyIndira GandhiLok SabhaMini ConstitutionSLIDERSwaran Singh CommitteeTOP NEWS
ShareTweetSendShare

Related News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.