Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

నీట్ వివాదం: ఎన్‌టిఎ వ్యవహారాల దర్యాప్తుకు ఉన్నత స్థాయి కమిటీ

Phaneendra by Phaneendra
Jun 21, 2024, 10:04 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు, ఇతర వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు  

‘‘ఎన్‌టిఎకు సంబంధించిన పలు అంశాలపై దర్యాప్తు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎన్‌టిఎ నిర్మాణం, పనితీరు, పరీక్షల నిర్వహణ పద్ధతి, పారదర్శకత, డాటా సెక్యూరిటీ ప్రొటోకాల్ వంటి అంశాలపై ఆ కమిటీ సిఫార్సులు చేస్తుంది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. విద్యార్ధుల ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పారదర్శకత విషయంలో రాజీ పడబోమనీ మంత్రి చెప్పారు.

నీట్ పరీక్ష పత్రాలు బిహార్ రాజధాని పట్నాలో లీక్ అయ్యాయన్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. ‘‘నీట్ పరీక్షకు సంబంధించినంత వరకూ మేం బిహార్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాం. పట్నా నుంచి సమాచారం వస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు సమగ్ర నివేదిక సమర్పిస్తారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

బిహార్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటన, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్ధుల భవిష్యత్తును ప్రభావితం చేయకూడదని మంత్రి అభిప్రాయపడ్డారు. నీట్ పరీక్షా పత్రంతో సరిపోలిన ప్రశ్నాపత్రమే డార్క్‌నెట్‌లో లభించిందనీ, ఆ విషయం తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నామనీ మంత్రి చెప్పారు.
నీట్ పరీక్ష పత్రం లీకేజీ వెనుక వ్యవస్థల పతనం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యావ్యవస్థను, విశ్వవిద్యాలయాల్లోని వైస్‌ఛాన్సలర్ పదవులనూ బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కబ్జా చేసిందనీ, అందువల్లే ప్రశ్నా పత్రాలు లీకయ్యాయనీ ఆయన ఆరోపణలు చేసారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. ‘‘మన వ్యవస్థలో నమ్మకం ఉంచాలని ప్రతిపక్ష మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రభుత్వం పారదర్శకతకు నూరుశాతం కట్టుబడి ఉంది. ఎటువంటి తప్పుడు విధానాలనూ సహించే ప్రసక్తే లేదు’’ అని మంత్రి పునరుద్ఘాటించారు.

Tags: DHARMENDRA PRADHANHIGH LEVEL COMMITTEENEET paper leakNTASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.