Saturday, June 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

మూడు రాష్ట్రాల శాసనసభల్లో ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్ధుల ప్రకటన

Phaneendra by Phaneendra
Jun 14, 2024, 10:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభల్లో ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలకు బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది.   

హిమాచల్ ప్రదేశ్‌లో దేహార్ నియోజకవర్గానికి హోషియార్‌సింగ్ చంబ్యాల్, హమీర్‌పూర్‌ నియోజకవర్గానికి ఆశిష్ శర్మ, నాలాగఢ్ నియోజకవర్గానికి క్రిషన్‌లాల్ ఠాకూర్‌లను అభ్యర్ధులుగా ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లోని అమర్‌వారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా కమలేష్ షా ఎంపికయ్యారు.

ఉత్తరాఖండ్‌లో బదరీనాథ్ నియోజకవర్గానికి రాజేంద్రసింగ్ భండారీ, మంగ్లౌర్ నియోజకవర్గానికి కర్తార్‌సింగ్ భడానా బీజేపీ అభ్యర్ధులుగా బరిలోకి దిగుతున్నారు.

దేశంలో 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బిహార్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానానికి, ఉత్తరాఖండ్‌లో 2 సీట్లకు, హిమాచల్ ప్రదేశ్‌లో 3 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్‌లో 4 స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్ధులు రాజీనామా చేయడం లేక మరణించడం వల్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

ఎన్నికల సంఘం జూన్ 10న ఉప ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 21 వరకు సమయం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 26 వరకూ గడువుంది. ఎన్నికలు జులై 10న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జులై 13న జరుగుతుంది.

Tags: BJP CandidatesBy-pollsSeven StatesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన
general

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్
general

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్
general

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం
general

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?
general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

Latest News

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

ఏపీలో ఏడాది కూటమి ప్రభుత్వం పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.