Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఎంపీల జీతభత్యాలు ఎంతో తెలుసా?

Phaneendra by Phaneendra
Jun 7, 2024, 12:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లోక్‌సభ ఎన్నికలు ముగిసాయి. కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. మొత్తం 543 మంది ఎంపీల్లో 280 మంది కొత్తగా ఎన్నికైన వారే. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎంపీల వేతనాలు ఎలా ఉంటాయో తెలుసా?

పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను 2018లో సవరించారు. అప్పటినుంచీ ప్రభుత్వం ఎంపీలకు కొత్త వేతనాలను చెల్లిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

(1)    ప్రతీ పార్లమెంటు సభ్యుడికి బేసిక్ శాలరీ రూ.100,000 లభిస్తుంది

(2)    ప్రతీ ఎంపీకి నియోజకవర్గ  భత్యం కింద నెలకు రూ.70వేలు లభిస్తుంది.

(3)    ప్రతీ ఎంపీకి తన నియోజకవర్గంలో కార్యాలయ నిర్వహణకు నెలకు రూ.60వేలు ఇస్తారు

(4)    పార్లమెంటు సెషన్లు, మరే ఇతర సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళే ఎంపీలకు దినబత్తెంగా రోజుకు 2వేలు ఇస్తారు.

(5)    ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు దేశీయ విమానాల్లో  34ప్రయాణాలు ఉచితం. అలాగే రైళ్ళలో ఫస్ట్‌క్లాస్ ప్రయాణం కూడా ఉచితమే. వారు తమ నియోజకవర్గాల్లో రహదారి ప్రయాణాలు చేసేటప్పుడు ఇంధనానికి అయ్యే ఖర్చును మైలేజ్ చార్జెస్‌గా తీసుకోవచ్చు.

(6)    ఎంపీలకు ఐదేళ్ళ కాలం పాటు అద్దె లేని ఉచిత బస ఏర్పాటవుతుంది. సభ్యుల సీనియారిటీని బట్టి, స్థాయిని బట్టి వారికి బంగ్లా, ఫ్లాట్ లేదా హాస్టల్ రూమ్ కేటాయిస్తారు. అధికారిక నివాసం అక్కర్లేదనుకునే వారికి నెలకు రూ.2లక్షల హౌసింగ్ అలవెన్స్ చెల్లిస్తారు.

(7)    ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్య సౌకర్యం లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కానీ వారికి చికిత్స ఉచితంగా చేస్తారు.

(8)    ఒకసారి ఎంపీగా పదవీకాలం పూర్తి చేసుకున్నవారికి నెలకు రూ.25వేల పెన్షన్ లభిస్తుంది. ఆపై ఎన్ని సంవత్సరాలు ఎంపీగా సేవలు అందిస్తే అలాంటి ప్రతీ సంవత్సరానికీ రూ.2వేలు చొప్పున ప్రతీ నెలా అదనపు పెన్షన్ లభిస్తుంది.

(9)    పార్లమెంటు సభ్యులకు ఏడాదికి 1.5లక్షల టెలిఫోన్ కాల్స్ ఉచితం. వారి నివాసాల వద్ద, కార్యాలయాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉచితం.

(10)  ఎంపీలకు ఏడాదికి 50వేల యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితం. 4వేల కిలోలీటర్ల నీరు కూడా ఉచితం.

Tags: Lok Sabha ElectionsMembers of ParliamentSalary and PerksSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.