Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ దొరికిపోయిన కాంగ్రెస్ నేత

ఫ్యాక్ట్ చెక్‌ తర్వాత ‘ఎక్స్’లో పోస్ట్ తొలగింపు

Phaneendra by Phaneendra
Jun 6, 2024, 05:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసారు. అది నిజానికి ఫేక్ న్యూస్. దాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో, మరే కారణం చేతనో రీట్వీట్ చేయడమే కాక, దానికి ఒక వ్యాఖ్య కూడా జత చేసారు. చివరికి అది నకిలీదని తేలడంతో దాన్ని తొలగించారు.

పవన్ ఖేరా షేర్ చేసిన వీడియోలో కొందరు వ్యక్తులు చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ, ఆయన పోస్టర్లను తగులబెడుతూ ఉన్న దృశ్యాలున్నాయి. దాంతోపాటు ‘నరేంద్ర మోదీకి మద్దతిచ్చినందుకు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, ఆయన ఫొటోలు తగులబెడుతున్నారు’ అనే వ్యాఖ్య కూడా ఉంది. దాన్న షేర్ చేస్తూ పవన్ ఖేరా ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంత కోపంగా ఉన్నారు?’ అని తన సొంత వ్యాఖ్యను  కూడా జోడించారు.

అయితే కొద్దిసేపట్లోనే నెటిజన్లు అది ఫేక్ న్యూస్ అని పసిగట్టేసారు. కాంగ్రెస్ నాయకుడు ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని షేర్ చేసాడని మండిపడ్డారు. దాన్ని వెంటనే తొలగించాలని హెచ్చరించారు. మరింత నష్టం జరగకూడదని భావించిన పవన్ ఖేరా ఆ ట్వీట్‌ను తన ఎక్స్ ఖాతా నుంచి డిలీట్ చేసారు.

ఇంతకీ ఆ వీడియో కథ ఏమిటి? అది గత నెలలో వైఎస్ఆర్‌సిపి కార్యకర్తలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పటిది. అందులో వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ఫొటోలను తగులబెట్టిన దృశ్యాలున్నాయి.

ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీయే కూటమిలో ఉన్నందున, వారిని తమవైపు లాక్కోవాలని ఇండీ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించనందున పవన్ ఖేరా ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి టిడిపి, బిజెపి మధ్య గొడవలు రేపాలని చూసారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags: Chandrababu NaiduCoalition PoliticsCongressFake NewsLok Sabha ElectionsPawan KheraSLIDERTDPTOP NEWSYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.