Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

పుట్టిన రోజే ‘అన్నామలై’ని అడ్డంగా నరికేసిన డిఎంకె

Phaneendra by Phaneendra
Jun 6, 2024, 05:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన నియోజకవర్గాల్లో కోయంబత్తూరు ఒకటి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై అక్కడినుంచి పోటీ చేసారు. డిఎంకెకు చెందిన గణపతి రాజ్‌కుమార్ చేతిలో లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తమిళనాడులో బీజేపీ ఓట్‌షేర్‌ను 12శాతానికి పైగా తీసుకువెళ్ళిన ఘనత ఆయనదే. స్వయంగా ఆయనకు సుమారు 33శాతం ఓట్లు పడ్డాయి.

రాజకీయంగా తమకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న అన్నామలై ఓటమితో డిఎంకె నేతలు సంబరాలు చేసుకున్నారు. అన్నామలై, ఆయన పార్టీ బిజెపి, ఆయన అనుసరించే సనాతన ధర్మం అంటే నరనరానా ద్వేషం పెంచుకున్న డిఎంకె నేతలు, కార్యకర్తలు అన్నామలై ఓటమిని తమదైన శైలిలో వేడుక చేసుకున్నారు. ఒక మేక మెడలో అన్నామలై ఫొటోను దండలా వేసి, నడిరోడ్డు మీద ఆ మేకను నరికి చంపేసారు.

జూన్ 4, ఎన్నికల ఫలితాల రోజు, ఆ రోజే అన్నామలై పుట్టినరోజు కూడా. అన్నామలై ఓటమితో డిఎంకె నేతల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఆ రోజు చెన్నైలో డిఎంకె ప్రధాన కార్యాలయంలో మేక బిరియానీ చేసి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు పంచాలని నిర్ణయించుకున్నారు. ఒక మేకకు అన్నామలై ఫొటో తగిలించి దాన్ని అడ్డంగా నరికి చంపి వండుకు తిన్నారు.

ఈ సందర్భంలో ‘మేక’ను ఉపయోగించడం వెనుక అవమానకరమైన అర్ధం ఉంది. పేద రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అన్నామలైని అవమానించడానికి ఆయనను మేకతో పోల్చారు. గతంలో అన్నామలై మాట్లాడుతూ తన కుటుంబానికి కొన్ని మేకలు తప్ప మరే ఇతర ఆస్తులూ లేవని వెల్లడించారు. ఆ మేకలే తన కుటుంబానికి జీవనాధారమని చెప్పారు. అన్నామలై నేపథ్యాన్ని అపహాస్యం చేయడానికే డిఎంకె కార్యకర్తలు ఈ నీచమైన పనికి దిగజారారు.

అంతేకాదు, అన్నామలై కర్ణాటక సౌత్ బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసేటప్పుడు ఆయనకు ‘సింగం’ అన్న ఇమేజ్ ఉండేది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయనను సింగం అని పిలుస్తుంటారు. దాన్ని అపహాస్యం చేస్తూ అన్నామలై సింహం కాదు, మేక అని అవమానించడానికే డిఎంకె మద్దతుదారులు ఈ పని చేసారు.

ఇస్లామిక్ తీవ్రవాదులు తమకు నచ్చని మాటలు మాట్లాడేవారి ‘శరీరాల నుంచి తలలు వేరు చేస్తామని’ (సర్ తన్ సే జుదా) హెచ్చరిస్తుంటారు. నూపుర్ శర్మ వివాదం జరిగినప్పుడు ముస్లిములు ఆ నినాదాన్ని ఎంత విచ్చలవిడిగా వాడారో అందరికీ తెలుసు. తమకు అడ్డువస్తున్న అన్నామలై తలని నరికేస్తామని ‘సర్ తన్ సే జుదా’ చేస్తామనీ డిఎంకె నాయకులు బహిరంగంగా ఈ ప్రదర్శనకు పాల్పడ్డారు.

Tags: AnnamalaiBJPCoimbattoreDMKGoat BeheadingLok Sabha ElectionsSar Tan Se JudaSLIDERSymbolic MurderTamil NaduTOP NEWS
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.