Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

‘రాగా, కేజ్రీలకు పాక్ మద్దతుపై దర్యాప్తు జరగాలి’

నరేంద్ర మోదీ ఆందోళన

Phaneendra by Phaneendra
May 27, 2024, 06:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లకు పాకిస్తాన్ ప్రత్యక్షంగా మద్దతు పలుకుతుండడంపై దర్యాప్తు జరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ఇంటర్‌వ్యూలో అడిగిన ప్రశ్నకు జవాబుగా అది చాలా తీవ్రమైన విషయమని మోదీ వ్యాఖ్యానించారు. తాను ఉన్న స్థాయిలో అటువంటి అంశాలపై స్పందించకూడదని, అయితే ఆ విషయంలో ఆందోళనలను అర్ధం చేసుకోగలననీ మోదీ చెప్పారు.  

లోక్‌సభ ఎన్నికల ఆరోదశలో ఢిల్లీలో పోలింగ్‌ జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లను పాకిస్తాన్ మాజీ మంత్రి చౌధురీ ఫవాద్ హుసేన్ ప్రశంసించారు. దాని గురించి మోదీని ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా చెప్పారు. ‘‘ఎందుకో తెలియదు కానీ మన దేశంతో శత్రుత్వం ఉన్నవారు మన దేశంలోని కొంతమందిని మాత్రం ఇష్టపడతారు. వారికి అనుకూలంగా ఎలుగెత్తి మాట్లాడుతుంటారు.’’

అది ఆందోళన కలిగించే విషయమేనని ప్రధాని ఒప్పుకున్నారు. అయితే భారతీయ ఓటర్లు పరిపక్వత కలిగిన వారనీ, సరిహద్దులకు ఆవలినుంచి వచ్చే ప్రకటనలు భారత్‌లో ఎన్నికలపై ప్రభావం చూపలేవనీ మోదీ అభిప్రాయపడ్డారు.

చౌధురీ ఫవాద్ హుసేన్, ఇమ్రాన్‌ఖాన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండేవారు. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన ‘ఎక్స్’లో థంబ్స్ అప్ ఎమోజీ పెట్టారు. ‘మోదీ మరో యుద్ధం ఓడిపోయారు. కేజ్రీవాల్ విడుదాల అయ్యారు. భారతదేశానికి మంచివార్త’ అని ట్వీట్ చేసారు.

ఆ తర్వాత కేజ్రీవాల్, ఆయన కుటుంబం పోలింగ్‌బూత్‌ దగ్గర ఉన్న ఫొటోని పోస్ట్ చేసారు. ఆ ట్వీట్‌కి ‘ద్వేష, అతివాద శక్తులను శాంతి సౌహార్దాలు ఓడించాలి’ అని వ్యాఖ్య జతపరిచారు.

దానికి కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ‘చౌధురీ సాహెబ్, నేనూ నా దేశ ప్రజలూ మా సొంత సమస్యలను పరిష్కరించుకోగలం. మాకు మీ ట్వీట్ అక్కరలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. మీ సంగతి మీరు చూసుకోండి’ అని కేజ్రీవాల్ జవాబిచ్చారు.

అంతకుముందు రాహుల్ గాంధీకి చౌధురి మద్దతు ప్రకటించడం రాజకీయ సంచలనం సృష్టించింది. రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు ఆ విషయంలో కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.

Tags: Arvind KejriwalNarendra ModiPakistanRahul GandhiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’
general

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.