Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

మణిపూర్‌లో డ్యామ్‌ను పేల్చివేసే కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం

Phaneendra by Phaneendra
May 27, 2024, 11:32 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో భారీ పేలుడు కుట్రను భారత సైన్యం ముందుగా పసిగట్టి భగ్నం చేసింది. నాంగ్‌డామ్ నుంచి ఈథామ్ తాంగ్‌ఖుల్ గ్రామాలను కలిపే రహదారిపై మూడు ఐఈడీ బాంబులను అమర్చిన సంగతిని సైన్యం కనుగొంది. మాఫౌ డ్యామ్ చేరువలో అమర్చిన ఆ బాంబులను డిఫ్యూజ్ చేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

‘‘నాంగ్‌డామ్‌, ఈథామ్ గ్రామాల మధ్య 46 కిలోమీటర్ల రహదారి ఉంది. ఆ దారిలో నాంగ్‌డామ్‌కు చేరువలో మాఫౌ డ్యామ్ ఉంది. అతివాదుల ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ భారత సైన్యం తరచుగా తనిఖీలు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఆదివారం సైన్యం ఆ రహదారిలో సర్వెయిలెన్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అప్పుడు రహదారి పక్కన మూడు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ అమర్చి ఉండడాన్ని సైనిక పటాలం గమనించింది’’ అని భారత సైన్యం అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.

‘‘బాంబులు ఉన్న ప్రదేశం చేరువలోని సామాన్య ప్రజలను సైన్యం మొదట అక్కడినుంచి తరలించింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. అంతలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడకు చేరుకుంది. వారు మూడు ఐఈడీ బాంబులను జాగ్రత్తగా నిర్వీర్యం చేసారు. ఆ ప్రక్రియలో స్థానికులకు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు’’ అని వివరించారు.    

నిర్వీర్యం చేసిన ఐఈడీలలో రెండు బాంబులు ఒక్కొక్కటీ 2కేజీల బరువు ఉన్నాయి. మూడో బాంబు 5 కేజీల బరువుంది. బాంబ్ స్క్వాడ్ సంఘటనా స్థలంలో ఐఈడీలతో పాటు కార్డ్‌టెక్స్, ఎలక్ట్రానిక్ డెటొనేటర్లు, దొరికాయి. అంతేకాదు ఆ పేలుడు చేపట్టడానికి ఏర్పాటు చేసిన కమాండ్ మెకానిజంను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాన్నిబట్టి అతివాదుల వద్దనున్న ఆయుధాలు అత్యంత ఆధునికమైనవని నిపుణులు చెబుతున్నారు.

Tags: Bharat ArmyIED Bombs DiffusedManipurMaphou DamSLIDERThree BombsTOP NEWS
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.