Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

హర్యానాలో పోరు హోరాహోరీయా, ఏకపక్షమా?

Phaneendra by Phaneendra
May 23, 2024, 02:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హర్యానా రాష్ట్రంలోని పది పార్లమెంటరీ నియోజకవర్గాలకూ మే 25 శనివారం నాడు పోలింగ్ జరగనుంది. అక్కడ ప్రచారం నేటితో ముగియనుండడంతో బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

హర్యానాలో మొత్తం పది నియోజకవర్గాలున్నాయి. అవి అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్‌తక్, భివానీ-మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్. బీజేపీ సొంతంగా పది స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ, వారి మిత్రపక్షంగా ఆమ్ఆద్మీపార్టీ కురుక్షేత్ర ఒక్క స్థానంలోనూ పోటీ చేస్తున్నాయి.

హర్యానాలోని ప్రముఖమైన స్థానాల స్థితిగతులను ఒకసారి పరిశీలిద్దాం.

రోహ్‌తక్‌లో కాంగ్రెస్ అభ్యర్ధిగా రాజ్యసభ సభ్యుడు దీపేందర్ హూడా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన తక్కువ మార్జిన్‌లో ఓడిపోయారు. ఈసారి ఆయన బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ శర్మతో పోరాడుతున్నారు. దీపేందర్‌కు ఆయన తండ్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడాకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవిగా నిలిచాయి.    

హిసార్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా ఉంది. చౌతాలా వంశానికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి రంజిత్ చౌతాలా, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ నుంచి సునయనా చౌతాలా, జేజేపీ నుంచి నయనా చౌతాలా పోటీ పడుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్‌ను మోహరించింది.

సిర్సాలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ కేంద్రమంత్రి కుమారి సెల్జా పోటీ చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా అశోక్ తన్వర్ బరిలో ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు. ఈ ఎన్నిక వారిద్దరికీ ప్రతిష్ఠాత్మకమే. ఎందుకంటే రాష్ట్రంలోని ఎస్సీలకు నాయకుడు ఎవరవుతారనే విషయం ఈ ఎన్నికల ద్వారా తేలిపోతుంది.

గుర్గావ్‌లో బీజేపీ మరోసారి ప్రస్తుత కేంద్రమంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్‌నే బరిలోకి దింపుతోంది. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సినీనటుడు రాజ్‌బబ్బర్‌ను నిలబెట్టింది.

కర్నాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పోటీలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్ దివ్యాంశు బుద్ధిరాజాను నిలబెట్టింది.

కురుక్షేత్ర స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ బీజేపీ అభ్యర్ధిగా ఉన్నారు. అక్కడ ఇండీ కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్ధిగా సుశీల్ గుప్తాను నిలబెట్టింది.

Tags: BADI BAATHaryana StateSixth Phase PollingSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.