Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

గుంటూరులో గెలిచే శ్రీమంతుడెవరు

param by param
May 12, 2024, 10:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గుంటూరు పేరు చెబితే కారం గుర్తుకు వస్తుంది. గుంటూరు కారం ఎంత ఘాటో, అక్కడ రాజకీయాలు కూడా హాట్ హాట్‌గా ఉంటాయి. 1952లో ఏర్పడిన గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎందరో మహామహులు పార్లమెంటులో అడుగుపెట్టారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలున్నాయి.

1952లో గుంటూరు నుంచి ఎస్వీఎల్ నరసింహం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1957, 1962, 1967, 1971, 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొత్త రఘురామయ్య వరుస విజయాలు అందుకున్నారు. 1980, 1984, 1989లో కాంగ్రెస్ నేత ఎన్‌జీ రంగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 1991లో టీడీపీ అభ్యర్థి ఎస్.ఎం.లాల్‌జాన్ బాషా, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి రాయపాటి సాంబశివరావు, 1999లో టీడీపీ నుంచి యంపరాల వెంకటేశ్వరరావు, 2004, 2009లో రాయపాటి సాంబశివరావు, 2014, 2019లో రెండుసార్లు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు.

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం ఎంతోమంది ఉద్దండులను పార్లమెంటుకు పంపింది. ఇక్కడ నుంచి ఐదుసార్లు విజయం సాధించిన కొత్త రఘురామయ్య కేంద్ర మంత్రిగా సేవలందించారు. అనేక విద్యా సంస్థలను స్థాపించారు.కాంగ్రెస్ నుంచి రాయపాటి సాంబశివరావు నాలుగుసార్లు గెలిచినా ఆయన కేంద్ర మంత్రి పదవి మాత్రం అందుకోలేకపోయారు.

ప్రస్తుతం అక్కడ టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ నుంచి కిలారి వెంకట రోశయ్య, సీపీఐ నుంచి జంగాల అజయ్ కుమార్ బరిలో నిలిచారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లోని అత్యధిక ధనవంతుల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నిలిచారు. ఇక 2019లో పొన్నూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచిన కిలారి వెంకట రోశయ్య, ప్రస్తుతం గుంటూరు లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.

Tags: andhrapradesh state electionsap general electionsapnews
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.