Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

విజయవాడ పశ్చిమంలో కమలం వికసించేనా?

param by param
May 12, 2024, 10:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Vijayawada
West Assembly Constituency Profile

విజయవాడ పశ్చిమ
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఒకేఒక్కసారి గెలిచింది. బహుశా అందుకేనేమో,
ఆ స్థానాన్ని ఎన్నికల పొత్తు పేరిట బిజెపికి కేటాయించింది. మరి అక్కడ బిజెపి
గెలుపు సాధ్యమేనా?

ఎన్‌టిఆర్ జిల్లాలోని
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఆ అసెంబ్లీ సీటులో విజయవాడ అర్బన్
మండలం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 20 వార్డులూ ఉన్నాయి.

విజయవాడ పశ్చిమ
నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్ళలో కాంగ్రెస్ ఆధిక్యమే ఉండేది. 1967, 1972, 1978
ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులే గెలిచారు. 1983లో కొత్తగా పెట్టిన తెలుగుదేశం
పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. తర్వాత నుంచీ సిపిఐ,
కాంగ్రెస్ మధ్యే ఈ సీటు దోబూచులాడుతూ వచ్చింది. 1985, 1994, 2004 ఎన్నికల్లో సిపిఐ
గెలిచింది. 1989, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో చిరంజీవి పార్టీ
ప్రజారాజ్యం తరఫున వెలంపల్లి శ్రీనివాసరావు విజయం సాధించారు.

రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన రెండు ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సిపియే గెలిచింది. 2014లో జలీల్‌ఖాన్, అప్పుడు
బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు మీద గెలిచారు. 2019లో అదే
వెలంపల్లి వైఎస్ఆర్‌సిపిలో చేరి ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేసారు. టిడిపి అభ్యర్ధి
షబానా ఖాతూన్ మీద గెలిచారు.

ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి
ఈ స్థానంలో షేక్ ఆసిఫ్‌ని మోహరించింది. వెలంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు
మార్చింది. ఇక ఎన్‌డిఎ కూటమి తరఫున బిజెపి అభ్యర్ధిగా యలమంచిలి సత్యనారాయణ చౌదరి
అలియాస్ సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి సిపిఐ అభ్యర్ధి జి
కోటేశ్వరరావు బరిలో ఉన్నారు.

Tags: BJPVijayawada West ACYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.