Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?

param by param
May 12, 2024, 10:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Avanigadda
Assembly Constituency Profile

మర్యాదస్తుడైన,
సాహిత్యాభిమాని అయిన విద్యావేత్తగా మండలి బుద్ధప్రసాద్‌కు మంచిపేరుంది. ఈసారి ఆయన
ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధిగా తెలుగుదేశం నుంచి కాక జనసేన పార్టీ అభ్యర్ధిగా అవనిగడ్డ
శాసనసభా నియోజకవర్గంలో నిలబడ్డారు.

అవనిగడ్డ అసెంబ్లీ
స్థానం 1962లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి. అవి
అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల.

అవనిగడ్డ స్థానంలో 1962,
1967 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వై శివరామప్రసాద్ విజయం సాధించారు. తర్వాత
1972, 1978, 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు.
ఆపైన 1985, 1989, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి సింహాద్రి సత్యనారాయణరావు గెలుపు
దక్కించుకున్నారు. 1999, 2004లో మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం
సాధించారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి అంబటి బ్రాహ్మణయ్య గెలిచారు. ఆయన
మరణంతో 2013లో జరిగిన ఉపయెన్నికల్లో ఆయన కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్, ఇతర
ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడంతో గెలిచారు.

2014లో మండలి
బుద్ధప్రసాద్ తెలుగుదేశం తరఫున పోటీ చేసి వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి సింహాద్రి రమేష్
బాబు మీద విజయం సాధించారు. 2019లో మళ్ళీ వాళ్ళిద్దరే పోటీపడ్డారు. ఆ పోటీలో వైసీపీ
నుంచి సింహాద్రి రమేష్ బాబు గెలిచారు.

ఇక 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి
తమ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబునే మళ్ళీ బరిలో దింపింది. ఎన్‌డిఎ
కూటమి పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించారు. అయితే బుద్ధప్రసాద్
తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళి ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ ఇండీ
కూటమి అభ్యర్ధిగా అందె శ్రీరామమూర్తి నిలబడ్డారు.

Tags: Avanigadda ACJSPYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.