Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ప్రధాని మోదీ ఆంధ్రలో ప్రచారం… ఏ రోజు ఎక్కడో తెలుసా….

param by param
May 12, 2024, 10:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

PM Modi
to Campaign in AP

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ జరిగే
మే 13 దగ్గర పడుతుండడంతో ప్రచార వేడి పెరుగుతోంది. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్‌సిపి,
టిడిపి తమ మ్యానిఫెస్టోలు విడుదల చేసాక అభ్యర్ధులు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష
ప్రచారం చేస్తున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీల నేతలు కూడా ప్రచారం
చేస్తున్నారు.

పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్
శాసనసభకు కూడా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జేఎస్‌పీ కూటమిగా ఏర్పడిన
సంగతి తెలిసిందే. కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, దేశ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో మోదీ ఆంధ్రప్రదేశ్
‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 7వ తేదీన రాజమండ్రిలో బీజేపీ
అభ్యర్ది పురందరేశ్వరికి మద్దతుగా మధ్నాహ్నం 3.30 గంటలకు వేమగిరిలో జరిగే సభలో
ప్రధాని మోదీ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని
రాజుపాలెం సభలో ప్రసంగిస్తారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరులో ప్రచారం చేస్తారు.
అదేరోజు రాత్రి 7 గంటలకు విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు.

బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట
పార్లమెంట్ స్థానాలతో పాటు సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ పరిధిలో మోదీ ఎన్నికల
ప్రచారంలో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ
స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. దాన్ని విజయవంతం
చేయడానికి పార్టీ నేతలు భారీగా జన సమీకరణ ఎలా చేయాలన్న అంశంపై సమీక్షించారు.
మోడీతో పాటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
, జనసేనాధిపతి
పవన్
కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారు.

Tags: ANDHRA PRADESHChandrababu NaiduElection Campaignpawan kalyanpm modiPurandeswari
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.