Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

లోక్‌సభలో మన స్థానాలు : నరసాపురం

param by param
May 12, 2024, 10:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Narasapuram Parliamentary Constituency Profile

ఈసారి
ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాల్లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన సీటు
నరసాపురం అంటే అతిశయోక్తి కాదు. సిట్టింగ్ ఎంపీ కనుమూరు రఘు రామకృష్ణ రాజు అలియాస్
ఆరారార్ వల్లే ఈ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షించిందని చెప్పవచ్చు.

పశ్చిమగోదావరి
జిల్లాలోని లోక్‌సభ స్థానం నరసాపురం. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటయింది. ఈ పార్లమెంటరీ
స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి ఆచంట, పాలకొల్లు, నరసాపురం,
భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం.

నరసాపురం ఎంపీ
స్థానంలో 1957లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ పార్టీ గెలిచింది. 1962, 1967, 1971,
1977, 1980 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. 1984, 1989, 1991,
1996 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్
గెలిచినప్పటికీ ఒక్క ఏడాదిలోనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 1999లో భారతీయ జనతా పార్టీ
తరఫున ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు పోటీ చేసి విజయం సాధించారు.

2004, 2009
ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో జరిగిన
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గోకరాజు గంగరాజు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి వంకా
రవీంద్రనాథ్ మీద గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కనుమూరి బాపిరాజు మూడో
స్థానానికి పరిమితమయ్యారు.

2019 ఎన్నికల్లో
వైఎస్ఆర్‌సిపి తరఫున కనుమూరు రఘు రామకృష్ణ రాజు తెలుగుదేశం అభ్యర్ధి వేటుకూరి
వెంకట శివరామరాజుతోనూ, జనసేన తరఫున ప్రముఖ సినీనటుడు నాగబాబుతోనూ పోటీ పడి విజయం
సాధించారు.

ఇప్పుడు 2024
ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి తరఫున గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి
తరఫున బిజెపి అభ్యర్ధిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ బరిలోకి దిగారు. ఇండీ కూటమి
తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా కొర్లపాటి బ్రహ్మానంద నాయుడు నిలబడ్డారు.

Tags: BJPNarasapuram PCYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.