Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

రాజోలులో జనసేన నిలిచేనా?

param by param
May 12, 2024, 10:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Razole Assembly Constituency Profile

గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం ఒక ప్రత్యేకతను
సాధించింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సహా జనసేన అభ్యర్ధులందరూ డిపాజిట్లు కోల్పోయిన
వేళ ఆ పార్టీ గెలిచిన ఒకేఒక స్థానంగా రాజోలు నిలిచింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ
అభ్యర్ధి వైఎస్‌ఆర్‌సిపి అనుకూలుడిగా మారిపోవడం అనూహ్యమేమీ కాదు. ఇప్పుడు అదే
రాజోలులో ఎన్‌డిఎ కూటమి తరఫున మళ్ళీ
  జనసేన
పార్టీయే పోటీ చేస్తుండడం విశేషం.

రాజోలు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఎస్సీలకు
రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. రాజోలు, మలికిపురం,
సఖినేటిపల్లె మండలాలు పూర్తిగానూ, మామిడికుదురు మండలంలో కొంత భాగమూ ఈ
నియోజకవర్గంలో ఉన్నాయి.

రాజోలులో 1952, 1955 ఎన్నికల్లో సిపిఐ బోణీ
చేసింది. 1962, 1967, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1972లో
స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1983, 1985లో తెలుగుదేశం రంగప్రవేశం చేసింది. 1989లో
కాంగ్రెస్ గెలిచినా 1994, 1999లో తెలుగుదేశం ఆధిక్యం నిలబెట్టుకుంది. 2004, 2009లో
కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో రాష్ట్ర విభజన ఫలితంగా టిడిపి నుంచి
గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావుపై గెలిచారు.

2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాపాక
వరప్రసాదరావు రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీని వీడారు. 2014లో స్వతంత్ర అభ్యర్ధిగా
పోటీ చేసారు. 2019లో వైఎస్ఆర్‌సిపి టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
దాంతో జనసేన అభ్యర్ధిగా బరిలో దిగారు. ఆ ఎన్నికలో తెలుగుదేశం నుంచి గొల్లపల్లి
సూర్యారావు, వైఎస్‌ఆర్‌సిపి నుంచి బొంతు నాగేశ్వరరావు పోటీ చేసారు. అందరి అంచనాలనూ
తలకిందులు చేస్తూ జనసేన తరఫున రాపాక వరప్రసాదరావు గెలిచారు. ఎన్నికల తర్వాత ఆయన
వైఎస్ఆర్‌సిపికి అనుకూలంగా ఉండసాగారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధిగా అమలాపురం
ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధిగా గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన
అభ్యర్ధిగా దేవవరప్రసాద్ నిలబడ్డారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా
సరెళ్ళ ప్రసన్నకుమార్ పోటీ చేస్తున్నారు.

Tags: JSPRazole ACYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.