Thursday, July 3, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరువు దక్కేనా?

param by param
May 12, 2024, 10:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Pithapuram Assembly Constituency Profile

ప్రముఖ
సినీనటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో
భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓటమిపాలయ్యారు.
అంతేకాదు, ఆయన పార్టీ అభ్యర్ధులు ఒక్కరైనా గెలవలేదు. గెలిచిన ఒకే ఒక్క అభ్యర్ధి
వైఎస్ఆర్‌సిపిలో టికెట్ దక్కని వ్యక్తి కావడంతో ఎన్నికల తర్వాత తిరిగి తన
సొంతగూటికి వెళ్ళిపోయారు. ఆ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు
ఆసక్తికరంగా నిలిచింది.
 ఆయన పిఠాపురం నుంచి
పోటీచేయడంతో ఆ నియోజకవర్గంపై అందరి దృష్టీ పడింది.

పిఠాపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ
నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి గొల్లప్రోలు, పిఠాపురం,
కొత్తపల్లె.

పిఠాపురంలో ప్రజలు ఏ ఒక్కపార్టీకో విధేయులుగా
ఉండిపోలేదు, అన్ని పార్టీలనూ ఆదరించారు. 1952లో సిపిఐ, 1955, 1960ల్లో ప్రజాపార్టీ
గెలిచాయి. 1962, 1967, 1972, 1978లో కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయాలు సాధించింది.
1983, 1985, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1989లో కాంగ్రెస్ ఆఖరిసారి
గెలిచింది. 1999లో స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించాడు. 2004లో భారతీయ జనతా పార్టీ
గెలవడం విశేషమే. 2009లో ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. 2014లో స్వతంత్ర
అభ్యర్ధి ఎస్‌విఎస్‌ఎన్ వర్మ గెలిచారు. ఇక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోణీ
చేసింది. ఆ పార్టీ తరఫున పెండెం దొరబాబు టిడిపికి చెందిన ఎస్విఎస్ఎన్ వర్మపై విజయం
సాధించారు.

ఇక 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి
మరోసారి అభ్యర్ధిని మార్చింది, వంగా గీతను బరిలోకి దించింది. ప్రతిపక్ష ఎన్‌డిఎ కూటమి
జనసేన అధిపితి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వారిద్దరిలో ఎవరి బలం ఎంతో త్వరలో తేలిపోతుంది.

Tags: JSPPithapuram ACYSRCP
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.