Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

లోక్‌సభలో మన స్థానాలు: అనకాపల్లి

param by param
May 12, 2024, 10:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Anakapalli Parliamentary Constituency Profile

ఉత్తరాంధ్రలో బెల్లం పేరు చెబితే గుర్తొచ్చే పేరు
అనకాపల్లి. ఆ ఊరు లోక్‌సభా నియోజకవర్గంగా 1962లో ఏర్పడింది. అనకాపల్లి పార్లమెంటరీ
స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి చోడవరం, మాడుగుల, అనకాపల్లి,
పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట (ఎస్సీ), నర్సీపట్నం.

అనకాపల్లి ఎంపీ స్థానంలో ఆది నుంచీ కాంగ్రెస్ ఆధిక్యం
బాగానే ఉంది. 1962 నుంచి 1980 వరకూ కాంగ్రెస్ విజయం సాధించింది. 1984లో ఒకసారి
తెలుగుదేశం గెలిచినా 1989, 1991లో కాంగ్రెస్ తరఫున కొణతాల రామకృష్ణ గెలుపు
దక్కించుకున్నారు. 1996లో టిడిపి, 1998లో కాంగ్రెస్ పంచుకున్నాయి. 1999, 2004లో
టిడిపి గెలవగా 2009లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది.

2009లో అనకాపల్లి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ నుంచి
సబ్బం హరి, టిడిపి నుంచి ఎన్ సూర్యప్రకాశరావు పోటీ చేయగా, సబ్బం హరి విజయం సొంతం
చేసుకున్నారు. 2014లో, అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో
తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి
శ్రీనివాస్, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి గుడివాడ అమరనాథ్‌ను ఓడించారు. 2019లో
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి భీశెట్టి వెంకట సత్యవతి తెలుగుదేశానికి చెందిన ఎ
ఆనందబాబుపై ఘనవిజయం సాధించారు.

ఇప్పుడు 2024లో అనకాపల్లి పార్లమెంటరీ స్థానం
నుంచి వైఎస్‌ఆర్‌సిపి బూడి ముత్యాలనాయుడును రంగంలోకి దింపింది. ఎన్‌డిఎ కూటమి నుంచి
బిజెపి అభ్యర్ధిగా సిఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా వేగి వెంకటేష్ పోటీ పడుతున్నారు.

Tags: Anakapalli PCBJPYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.