Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

విశాఖ ఉత్తరాన కమలం మరోసారి వికసించేనా?

param by param
May 12, 2024, 10:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Visakhapatnam North Assembly Constituency Profile

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 2008లో ఏర్పడింది.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ కొత్త అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేసారు. ఆ
తర్వాత మొదటి ఎన్నిక 2009లో జరిగింది.

ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం అర్బన్ మండలంలోని
కొన్ని భాగాలు, విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 12 వార్డులు ఉన్నాయి.

తొలినాళ్ళలో కణతి నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1955,
1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విశాఖ-2 నియోజకవర్గంగా ఏర్పడ్డాక
1967లో సిపిఎం నుంచి, 1972లో స్వతంత్ర అభ్యర్ధిగానూ పి సన్యాసిరావు గెలిచారు.
1978లో జనతాపార్టీ విజయం సాధించింది. 1983, 1985,  1994, 1999లో తెలుగుదేశం గెలిచింది. 1989లోనూ, ఆ
తర్వాత 2004లోనూ, 2009లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.

2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వేవ్,
బిజెపి-తెలుగుదేశం పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పోటీ
చేసారు. ఆయన తన సమీప అభ్యర్ధి వైఎస్ఆర్‌సిపికి చెందిన చొక్కాకుల వెంకట్రావు మీద గెలిచారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గంటా
శ్రీనివాసరావు పోటీ చేసారు. వైఎస్ఆర్‌సిపికి చెందిన ప్రత్యర్థి కమ్ముల కన్నపరాజు
మీద గెలిచారు. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్‌సిపి అధికారంలోకి రావడంతో ఆయన
ప్రతిపక్షంలో సైతం స్తబ్ధంగా ఉండిపోయారు.

గంటా శ్రీనివాసరావు అధికార వైఎస్‌ఆర్‌సిపిలో చేరడానికి
ప్రయత్నించారు కానీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ ఆయన ప్రయత్నాలకు
గండికొట్టారనే ప్రచారం ఉంది. ఆరేడు నెలల క్రితం వరకూ గంటా టిడిపిలో క్రియాశీలంగా
లేకపోయినా, మొత్తం మీద టికెట్ సంపాదించుకున్నారు. అయితే, తాను కోరుకున్న భీమిలి
నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో విశాఖపట్నం ఉత్తరం
నియోజకవర్గాన్ని టిడిపి, తమ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన బిజెపికి ఇచ్చేసింది. ఆ
పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు మరోసారి బరిలోకి దిగుతున్నారు.

ఇక ఇండీ కూటమి తరఫున
కాంగ్రెస్ అభ్యర్ధి లక్కరాజు రామారావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో
ఆసక్తికరమైన అంశం ఏంటంటే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జైభారత్ నేషనల్ పార్టీ
వ్యవస్థాపకుడు జెడి లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు.

Tags: BJPVisakhapatnam North ACYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.