Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

టెక్కలి హోరాహోరీ పోరులో గెలుపెవరిది?

param by param
May 12, 2024, 10:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Tekkali Assembly Constituency Profile

శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికరమైన శాసనసభా నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి.
అక్కడ ఈసారి బరిలో నిలబడిన ముగ్గురు ప్రధాన అభ్యర్ధులకూ తమదైన ప్లస్‌లూ మైనస్‌లూ
ఉన్నాయి.

టెక్కలి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ స్థానంలో నందిగం, టెక్కలి,
సంతబొమ్మాళి, కోటబొమ్మాళి అనే నాలుగు మండలాలు ఉన్నాయి.

టెక్కలిలో తొలినాళ్ళలో కాంగ్రెస్, స్వతంత్ర, జనతా పార్టీలు అధికారం
సాధించగలిగాయి. 1983 నుంచీ తెలుగుదేశం హవా మొదలైంది. 1994లో స్వయానా ఎన్‌టిఆర్
ఇక్కడినుంచి పోటీ చేయడం విశేషం. అలా 1999 వరకూ టిడిపి జెండా ఎగిరింది. 2004, 2009
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆధిపత్యం సాధించింది. ఇంక 2014, 2019
ఎన్నికల్లో తెలుగుదేశం పుంజుకుంది. ఈ స్థానాన్ని ఇప్పుడు 2024లో టిడిపి నిలబెట్టుకోగలదా
అన్నది ఆసక్తికరం.

2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ
చేస్తున్నారు. అయితే ఆయన మీద ఆయన భార్యే రెబెల్‌గా నామినేషన్ వేసారు. ఇది
దువ్వాడకు ఇబ్బందికరమైన పరిణామం.

ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా కింజరాపు అచ్చెన్నాయుడు
పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పరిస్థితి గురించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి
హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ దశలో చంద్రబాబు అచ్చెన్నాయుడుకు
టికెట్ ఇస్తారా లేదా అన్న అనుమానాలూ తలెత్తాయి. ఎలాగోలా అచ్చెన్నకు టికెట్ దక్కినా,
ఆయన రెండోసారి గెలుస్తారా లేదా అన్నది చూడాలి.

వీరిద్దరూ ఇలా ఉంటే, ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా కిల్లి
కృపారాణి బరిలోకి దిగుతున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన కిల్లి కృపారాణి వైఎస్ఆర్
పాదయాత్ర సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. 2019లో వైఎస్ఆర్‌సిపిలో చేరారు. 2024
ఎన్నికలకు ముందు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌లో చేరారు. ఎక్కువ సార్లు లోక్‌సభకే
పోటీపడిన కృపారాణి, శాసనసభ బరిలో మొదటిసారి నిలవడం విశేషం.

Tags: CongressTDPTekkali ACYSRCP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.