Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

జగన్ ఓడితేనే గ్రామీణ పాలన మెరుగవుతుంది: ఎన్‌డిఎ

param by param
May 12, 2024, 09:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

AP NDA slams YSRCP for ruining Rural Administration

వైఎస్‌ఆర్‌సిపి
ప్రభుత్వాన్ని గద్దె దించితేనే గ్రామీణ పరిపాలన మెరుగు పడుతుందని అందువల్ల సర్పంచ్‌లు
,ఎంపిటిసిలు రాష్ట్ర
వ్యాప్తంగా ఎన్‌డిఎను గెలిపించేందుకు సిద్ధమవాలని ఎన్‌డిఎ పక్షాలు పిలుపునిచ్చాయి.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఎ
పక్షాలు  మాట్లాడుతూ పంచాయితీ రాజ్
వ్యవస్ధను నిర్వీర్యం చేసిన వైఎస్‌ఆర్‌సిపిని ఎన్నికల్లో సాగనంపడానికి గ్రామీణులు
సిద్దంగా ఉన్నారన్నారు.

బిజెపి మీడియా
ఇంఛార్జ్  పాతూరి నాగభూషణం మాట్లాడుతూ…
గతంలో ఏ ప్రభుత్వమూ చేయనట్లు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం గ్రామాలకు రావాల్సిన
సొమ్ములను పక్కదారి పట్టించి ఎన్నికల ముందు
960 కోట్లు విడుదల చేసారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి
పట్టించారు. గ్రామాలకు అన్ని వసతులు కావాలంటే మార్జిన్ మనీ కట్టి నిధులు
తెచ్చుకోలేదు. స్ధానిక సంస్ధలను నిర్వీర్యం చేసారు అని మండిపడ్డారు.

తెలుగుదేశం
నేత, ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ చైర్మన్ వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్‌లు,
ఎంపిటిసిలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసారన్నారు.
3.5 కోట్ల మందికి రావాల్సిన ఆర్ధిక సంఘం నిధులు రూ. 8600 కోట్లను రాష్ట్రప్రభుత్వం దారి మళ్ళించిందన్నారు. కేంద్రం ఆ తర్వాత మళ్ళీ రూ.
988 కోట్లు పంపితే అవి కూడా గ్రామ పంచాయతీలకి
విడుదల చేయలేదని వివరించారు. జలజీవన్ మిషన్
,రూరల్ రోడ్ మెయింటెనెన్స్ నిధులు పక్కదారి పట్టించారని మండిపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రజలకు త్రాగునీరు, రోడ్లు ఇవ్వడానికి తగిన నిధులు కేటాయిస్తూ
మేనిఫెస్టో లో పెడతామని చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలకు గౌరవ వేతనాలు పెంచుతామని
హామీ ఇచ్చారు.

జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావు మాట్లాడుతూ…
గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని
చెప్పారు. పల్లెలు ప్రగతి సాధించాలంటే 
ఎన్డీఎ అధికారంలోకి రావాలన్నారు. జగన్ పరిపాలనలో మన రాష్ట్రం మంచినీటి
సరఫరాలో
5వ స్ధానం నుంచి 26
వ
స్ధానానికి దిగజారిందని మండిపడ్డారు. జలజీవన్ మిషన్ నిధులు ఇవ్వకపోవడం చూస్తే వైఎస్‌ఆర్‌సిపి
ప్రభుత్వానికి గ్రామీణ ప్రజలంటే చులకన అనిపిస్తోందన్నారు.

Tags: AP NDABJPCentral Funds MisuseJSPRural AndhraTDP
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.