Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

బిహార్‌లో ఎల్‌జేపీ రెండు పక్షాలూ ఎన్‌డీయేలోనే

param by param
May 12, 2024, 09:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Both factions of LJP continue in NDA

బిహార్‌లో ఎన్‌డీయే కూటమిలోనే కొనసాగాలని
రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ నిర్ణయించుకుంది. ఎల్‌జేపీ (రాంవిలాస్) పక్షానికి
ప్రాధాన్యం ఇచ్చి తమకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో ఆర్ఎల్‌జేపీ అధ్యక్షుడు పశుపతి
కుమార్ పారస్ కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ సమయంలో ఆయన
పార్టీ ఇండీ కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే తమ మద్దతు ఎన్‌డీయేకేనని
పారస్ స్పష్టం చేసారు.

పశుపతి పారస్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. బిహార్‌లోని మొత్తం 40 స్థానాల్లోనూ పోటీ
పడుతున్న ఎన్‌డీయే అభ్యర్ధులకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని ప్రకటించారు.

పారస్‌తో భేటీ వివరాలను నడ్డా తన ఎక్స్ హ్యాండిల్
ద్వారా వెల్లడించారు. ‘‘ఎన్‌డీయే భాగస్వామి, ఆర్ఎల్‌జేపీ అధ్యక్షుడు పశుపతి పారస్‌తో
ఇవాళ భేటీ అయ్యాను. ఆర్ఎల్‌జేపీ మద్దతుతో మా కూటమి మరింత దృఢమయింది. బిహార్‌లోని మొత్తం
40 మంది ఎన్‌డీయే అభ్యర్ధులకూ ఆర్ఎల్‌జేపీ పూర్తి మద్దతు ఇస్తోంది. రాబోయే
ఎన్నికల్లో వారందరి విజయానికీ తమవంతు కృషి చేస్తామని పారస్ చెప్పారు’’ అని నడ్డా
ట్వీట్ చేసారు.

బిహార్‌లో రాంవిలాస్ పాశ్వాన్ మరణానంతరం ఆయన
పార్టీ రెండు ముక్కలైంది. కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జెపి (రాంవిలాస్) పార్టీని,
తమ్ముడు పశుపతి కుమార్ పారస్ ఆర్ఎల్‌జేపీ పార్టీని నడుపుతున్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే
కూటమి సీట్ల సర్దుబాటులో బీజేపీ పారస్ పార్టీని పక్కన పెట్టి చిరాగ్ పార్టీకి
పెద్దపీట వేసింది. దాంతో పారస్, తమకు ‘బీజేపీ అన్యాయం చేసింది’ అని
వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ సమయంలో పారస్ ఇండీ
కూటమి వైపు మళ్ళుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వాటన్నింటికీ చుక్క పెడుతూ పారస్ ఇవాళ తమ పార్టీ
భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. ‘‘రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్‌డీయేలో
భాగస్వామి. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీయే’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసారు.

బిహార్‌లో మొత్తం 40 పార్లమెంటు స్థానాలున్నాయి.
ఎన్‌డీయే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ 17 స్థానాల్లోనూ, నితీష్ కుమార్ పార్టీ
జేడీయూ 16 సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ
(రాంవిలాస్) 5 సీట్లలో బరిలోకి దిగుతుంది. స్థానిక పార్టీలైన హిందుస్తానీ ఆవామ్
మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చెరో స్థానంలో పోటీ పడతాయి.

Tags: BiharBJPChirag Paswanjp naddaLJP (Ram Vilas)NDAPashupati Kumar ParasRLJP
ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.