Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

ఆరేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నేరస్తుడికి ఉరిశిక్ష

param by param
May 12, 2024, 08:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Capital Punishment
in rape and murder of a minor girl

మహారాష్ట్ర పుణె జిల్లా మావల్ తాలూకాలో
ఆరేళ్ళ బాలికపై అత్యాచారం
, హత్య కేసులో 24 ఏళ్ళ యువకుడికి పుణె సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.

2022 ఆగస్టులో మావల్
జిల్లా కమ్‌షెట్‌లో
తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఒక ఆరేళ్ళ
బాలిక
ను స్థానిక యువకుడు ఒకడు కిడ్నాప్ చేసి
అత్యాచారం చేసి చంపేసాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం దొరికింది.
సాక్ష్యాధారాలను దాచిపెట్టినందుకు,జరిగిన సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేయనందుకు నేరస్తుడి తల్లికి కూడా
ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.

విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని
అంగీకరించారు, కానీ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు మాత్రం తాము నేరం
చేయలేదని బుకాయించారు. అయినప్పటికీ విచారణలో వారి అకృత్యం నిరూపితమైంది.

బాలికను రేప్ చేసి చంపేసిన తర్వాత, ఆ మృతదేహాన్ని
ఇంటి వెనుక చెట్టు కింద గుంతలో పూడ్చిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడు. అతన్ని
కాపాడేందుకు అతని తల్లి మృతురాలి దుస్తులు
, వస్తువులను దాచిపెట్టిందని, అందువల్ల
నిందితులిద్దరినీ శిక్షించాలని పబ్లిక్ ప్రోసిక్యూటర్ కవేడియా న్యాయస్థానాన్ని
కోరారు.

ఈ కేసు 2022 అక్టోబర్‌లో విచారణకు వచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన 8 నెలల్లోనే 29 మంది సాక్షులను విచారించి, కేసు
ముగించారు. నిందితుడి తరఫు లాయర్, మరణశిక్షకు వ్యతిరేకంగా పైకోర్టును
ఆశ్రయిస్తామని వెల్లడించారు.

పుణె అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బీపీ క్షీరసాగర్
విచారణ జరిపారు. ఈ ఘటన
2022 ఆగస్టులో జరగ్గా,
ఏడాది
ఏడు నెలల్లోనే శిక్ష పడడం విశేషం.

Tags: Capital PunishmentMinor GirlPune Sessions CourtRape and Murder
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.